Tnrnews.in
తెలంగాణ

థలసేమియా, సికిల్ సెల్ అనీమియా రోగులకు పింఛన్లు

హైదరాబాద్ : రాష్ట్రంలోని థలసేమియా , సికిల్ సెల్ అనీమియా రోగులందరికీ పింఛన్లు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. అర్హులైన వారిని గుర్తించి, వెంటనే ప్రక్రియను ప్రారంభించాలని సూచించారు. ఈ పింఛన్లు బాధిత కుటుంబాలకు ఉపశమనం కలిగిస్తాయని సీఎం పేర్కొన్నారు. ఆగస్టు 15 నుండి పింఛన్ల పంపిణీని ప్రారంభించాలని ఆయన ఆదేశించారు. ఎ. రేవంత్ రెడ్డి మంత్రి సీతక్కతో కలిసి పంచాయతీ రాజ్ , గ్రామీణాభివృద్ధి శాఖలపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని వితంతువులు,…

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. రైల్వే శాఖలో 9970 పోస్టులు

TNR NEWS

తెలంగాణకు చేరువలో రుతుపవనాలు.. మూడు రోజుల పాటు వర్షాలు

TNR NEWS

అగ్గి తెగులు కి నివారణ చర్యలు చేపట్టాలి 

Harish Hs

మనుషులే కాదు… జంతువులు కూడా వాటి కోరికలు కోసం దేవుడిని వేడుకుంటాయి అలాంటి దృశ్యం….కెమెరా కళ్ళకు చిక్కింది… శివలింగానికి ఓ శివయ్య నా మాట వినయ్యా…. అని మొక్కుతున్న వానరం

TNR NEWS

మాట ఇచ్చి నిలబెట్టుకున్న నాయకులు బాజపా మండల అధ్యక్షుడు రాజపాల్ రెడ్డి   పసుపు బోర్డు ఏర్పాటు ఫై మోడీ, అరవింద్ చిత్రపటాలకు రైతుల పాలాభిషేకం..

TNR NEWS

వ్యవసాయ శాఖ అధికారులతో ఎమ్మెల్యే భేటీ

TNR NEWS