Tnrnews.in
తెలంగాణ

ధర్మవరం, పుట్టపర్తి మీదుగా బుల్లెట్‌ రైలు

హైదరాబాద్‌–బెంగళూరు బుల్లెట్‌ రైలు కారిడార్‌ ఎలైన్‌మెంట్‌లో కీలక మార్పులు ప్రతిపాదించారు. ధర్మవరం, పుట్టపర్తి మీదుగా మార్గాన్ని మార్చాలని ఏపీ ప్రభుత్వం ఎన్‌హెచ్‌ఆర్‌సీఎల్‌కు సూచించింది. దీంతో ఈ రెండు ప్రాంతాల్లో హైస్పీడ్‌ రైల్వే స్టేషన్లు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. పుట్టపర్తికి దేశ విదేశాల నుంచి వచ్చే భక్తులు, కియా పరిశ్రమ ఉద్యోగులు, రానున్న పరిశ్రమలకు ఇది ప్రయోజనకరంగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. కొత్త ఎలైన్‌మెంట్‌తో అనంతపురం–హిందూపురం మధ్య దూరం 90.7 కి.మీ. నుంచి 102.1 కి.మీ.కు పెరిగినా, మరింత మందికి బుల్లెట్‌ రైలు సౌకర్యం అందుబాటులోకి రానుంది.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

కేవిపిఎస్ ఆధ్వర్యంలో ఘనంగా సావిత్రిబాయి పూలే 195వ జయంతి కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోట గోపి

TNR NEWS

ఘనంగాకలకోవగ్రామంలో అయ్యప్పస్వామిపడిపూజ మహోత్సవం

Harish Hs

గురుకుల పాఠశాల లోని సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళతాము  సివిల్ కోర్టు జడ్జి నాగేశ్వర్ రావు 

TNR NEWS

ఆసక్తి గల రైతులు మట్టి నమూనాలు అందించండి…

TNR NEWS

*కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా భారత రాజ్యాంగ ఆమోదిత దినోత్సవ వేడుకలు* ….

Harish Hs

గ్రూప్ III పరీక్షా కేంద్రాలను పరిశీలించిన ఎస్పి సన్ ప్రీత్ సింగ్ ఐపీఎస్

Harish Hs