హైదరాబాద్ : భారత రాష్ట్ర సమితి పార్టీకి చెందిన నర్సంపేట్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అర్ధరాత్రి ఒంటిగంట (12.51) సమయంలో సికింద్రాబాద్ యశోదా హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయనకు తొలుత గుండెపోటు వచ్చింది. ఆ వెంటనే తనను హుటా హుటిన తన స్వంత ప్రాంతం నుంచి సికింద్రాబబాద్ కు తరలించారు. . రక్త సరఫరా నిలిచి పోవడంతో రెండు గంటల పాటు బ్రెయిన్ రక్తం సరఫరా లేక పూర్తిగా
Save or share this story as a newspaper-style Epaper Clip:
