Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణరాజకీయం

ఎల్ ఓ సీ అందచేసిన స్పీకర్.

వికారాబాద్ జిల్లా మోమిన్ పేట్ మండలానికి చెందిన సత్యమ్మ ఇటీవల అనారోగ్యానికి గురై నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మోమిన్ పేట్ కు చెందిన సత్యమ్మ చికిత్స నిమిత్తం వారి కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంర్ఫ్ ) క్రింద 1,50,000/-ల రూపాయల విలువ గల ఎల్ ఓ సీ ని అందజేసిన తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి, వికారాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు గడ్డం ప్రసాదకుమార్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Related posts

నేటి బాలలే రేపటి భావిభారత పౌరులు

Harish Hs

సిఐ గా పదోన్నతి పొందిన ఎస్సై రంజిత్ రెడ్డి

Harish Hs

ఎన్నికల ప్రవర్తనా నియామవళి పకడ్బందీగా నిర్వహించాలి

Harish Hs

గజ్వేల్ లో ఘనంగా నీలం మధు ముదిరాజ్ జన్మదిన వేడుకలు

TNR NEWS

శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్, కుటుంబానికి కొండంత ధీమా

TNR NEWS

మద్నూర్ లో ముగిసిన క్రికెట్ టోర్నమెంట్

TNR NEWS