Tnrnews.in
తెలంగాణ

*మోకుదెబ్బ సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు పల్నాటి నర్సింహా గౌడ్ ను తొలగింపు* 

 

సంగారెడ్డి జిల్లా గౌడజన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ జిల్లా అధ్యక్షులు అందోల్ మండల్ అన్న సాగర్( జోగిపేట్ గ్రామానికి చెందిన పల్నాటి నర్సింహా గౌడ్ గారు మోకుదెబ్బ జిల్లా అధ్యక్షులు గా కొనసాగుతూ అప్కారీ అధికారులతో ES, సంగారెడ్డి, CI జోగిపేట్, కోపరేటివ్ ఇన్స్పెక్టర్ సంగారెడ్డి గార్లతో కుమ్మకై గౌడకుల వ్యతిరేక విధానాలకు పాల్బడుతూ గౌడకులస్తులను సొసైటీలో లేకుంట చేస్తూ ఇతర కులస్తులను, కల్లు గీత వృత్తి రాని వాళ్ళను వృత్తి తో ఎలాంటి సంబంధం లేని వారిని TCS అన్న సాగర్ లో సభ్యత్వం కల్పిస్తూ గౌడ కులస్తులను వేధింపులకు గురించేస్తున్న పల్నాటి నర్సింహ గౌడ్ ను జిల్లా అధ్యక్షులు పదవి నుండి, సాధారణ సభ్యత్వం నుండి తొలగించడం జరుగుతుంది.

డిసెంబర్ 1 నుండి మోకుదెబ్బ కు పల్నాటి నర్సింహా గౌడ్ కు ఎలాంటి సంభంధం లేదు దీనిని జిల్లా గౌడ కులస్తులు భావించాలని కోరుతున్నాం.

అధికలంచాలు తీసుకోని గౌడకులస్తులను తొలగించి కల్లుగీత వృత్తి తో ఎలాంటి సంబంధం లేని ఇతర కులస్తులంతో నూతనంగా అన్న సాగర్ TCS ను ఏర్పాటు చేసిన అబ్కారి ES సంగారెడ్డి, CI జోగిపేట్, ఈ కార్యక్రమంలో గౌడ్ సోదరులు తదితరులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

కొనసాగుతున్న డేటా ఎంట్రీ నమోదు : ఎంపీడీవో నర్సింహారెడ్డి 

TNR NEWS

రైతులు రోడ్లపై ధాన్యం ఆరబోయవద్దు- ఎస్పీ నరసింహ

TNR NEWS

సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

TNR NEWS

అన్ని బంధాల కంటే స్నేహబంధం ఎంతో విలువైనది మహర్షి డిగ్రీ కళాశాలలో ఘనంగా స్నేహితుల దినోత్సవ వేడుకలు 

TNR NEWS

ఈవీఎంల స్ట్రాంగ్ రూములను పరిశీలించిన జిల్లా కలెక్టర్ ప్రతిజ్ జైన్

TNR NEWS

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయాలి.  సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి

TNR NEWS