Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

విద్యార్థులు లక్ష్యాన్ని ఎంచుకోవాలి – చైర్మన్ పందిరి నాగిరెడ్డి

కోదాడ లోని యం.యస్ జూనియర్ కళాశాల లో విద్యార్థుల తో ముఖా ముఖి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న కళాశాల చైర్మన్ పందిరి నాగిరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు ఒక లక్ష్యాన్ని ఎంచుకుని, ఆ దిశగా క్రమ శిక్షణతో చదివి అనుకున్న లక్ష్యాలను సాధించాలని,తల్లి దండ్రులు తమ పిల్లల చదువుల పట్ల శ్రద్ధ వహించాలని,అధ్యాపకులు పాఠ్యాంశాలను విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో బోధించాలని,విద్యార్థులు ఇష్టపడి కష్టపడి చదివి తల్లి దండ్రులకి,కళాశాలకు మంచి పేరు తేవాలన్నారు. ఈ కార్యక్రమంలో యం యస్ విద్యా సంస్థల సీ ఈ వో యస్ యస్ రావు,అధ్యాపకులు గంగాధర్, ఇనుద్దీన్, కె.శ్రీనివాస్ ,యం.శ్రీనివాస్ రావు సునీత,కల్పన,విజయ భాస్కర్,వీర స్వామి తదితరులు పాల్గొన్నారు.

Related posts

అంతర్ జిల్లా క్రికెట్ టోర్నమెంట్ కు ఎంపికైన కోదాడ క్రికెట్ అకాడమీ క్రీడాకారులు సందేశి రీత్విక్ ,ధరావత్ ఈశ్వర్ లు..

TNR NEWS

బెల్లంకొండ వెంకయ్య చిత్ర పటానికి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్

Harish Hs

ఓదార్చి వస్తుండగా అనంతలోకానికి వెనకనుంచి అతివేగంగా వచ్చి ఢీ కొట్టిన లారీ ఒకరు మృతి ఒకరికి తీవ్ర గాయాలు

TNR NEWS

కొమురవెళ్లి మల్లన్న సన్నిధిలో కార్తీక ఏకాదశి ఉత్సవం

TNR NEWS

ఘనంగా సెమీ క్రిస్మస్ శాంతి సంతోషాలకు చిహ్నం క్రిస్మస్

TNR NEWS

నూతన దంపతులకు మంత్రి తుమ్మల ఆశీర్వాదం

TNR NEWS