Tnrnews.in
తెలంగాణరాజకీయం

అయ్యప్ప దేవాలయం లో అయ్యప్ప స్వామికి నెయ్యితో అభిషేకం 

సిద్దిపేట జిల్లా గజ్వేల్ లోని శ్రీ అయ్యప్ప దేవాలయంలో గురువారం అయ్యప్ప స్వామికి భక్తులు భక్తిశ్రద్ధలతో నెయ్యితో అభిషేకం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు అయ్యప్పస్వామికి నెయ్యితో అభిషేకం చేయడానికి పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి బారులు తీరారు, భక్తుల సౌకర్యానికి ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేశారు ఈ సందర్భంగా పురోహితులు నంద బాల శర్మ, కౌన్సిలర్ ఉప్పల మెట్టయ్య గురుస్వామి ఆలయ కమిటీ చైర్మన్ ఎర్రం శ్రీనివాస్ గురు స్వామి మాట్లాడుతూ, గజ్వేల్ లో కొలువైన హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయం సాక్షాత్తు శబరిమల అయ్యప్ప స్వామి వారి ఆలయం వలె విరాజిల్లుతుందని ప్రతి సంవత్సరం భక్తులు అయ్యప్ప ఆలయానికి పెద్ద ఎత్తున వస్తూ స్వామివారిని దర్శించుకుంటున్నారని, కోరిన కోరికలు నెరవేర్చే కొంగుబంగారం అయ్యప్ప స్వామి ఆలయం విరాజిల్లుతుందని, అభిషేక ప్రియుడు అయ్యప్ప స్వామికి ఈరోజు వైభవంగా నెయ్యితో అభిషేకం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందని అన్నారు, ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ బాలేష్ స్వామి, మున్సిపల్ కోఆప్షన్ సభ్యుడు గంగిశెట్టి రాజు స్వామి, జగ్గయ్యగారి శేఖర్ స్వామి, రవీందర్ స్వామి,దొంతుల సత్యనారాయణ, కైలాస ప్రశాంత్, గంగిశెట్టి వెంకటేష్, ఉమేష్,యాదగిరి,శ్రీనివాస్, సంతోష్ ,పెద్ద ఎత్తున అయ్యప్ప స్వాములు భక్తులు తదితరులు పాల్గొన్నారు,

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

క్యాన్సర్ వ్యాధిపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి

Harish Hs

మిషన్ తో కట్ చేస్తున్న చెట్టు కొమ్మ మీద పడి వ్యక్తి మృతి

Harish Hs

*సామాన్యులకు షాక్.. భారీగా పెరిగిన కోడిగుడ్ల ధరలు..!!*

TNR NEWS

మానవత్వమే మతం – మానవత్వమే ఈశ్వరత్వము : పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా

TNR NEWS

లక్షడప్పుకులు వేలగొంతుల మహాసభవాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన ఎమ్మార్పీఎస్ ఎం.ఎస్. పి.జిల్లానాయకులు

Harish Hs

ప్రభుత్వ ప్రముఖులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు

TNR NEWS