Tnrnews.in
తెలంగాణ

వ్యవసాయ కూలీలతో ఎమ్మెల్యే కబుర్లు

కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి సోమవారం అనంతగిరి మండలం వాయలసింగారం గ్రామ సమీపంలో వరి నాట్లు వేస్తున్న వ్యవసాయ మహిళ కూలీలను ఆప్యాయంగా పలకరించారు. ఎమ్మెల్యేను చూడగానే మహిళ కూలీలు సంతోషంతో ఆమె వద్దకు చేరుకున్నారు. ఎమ్మెల్యే వారి యోగ క్షేమాలను అడిగి తెలుసుకుని, వారితో కలిసి ఫోటోలు దిగి ఆనందోత్సవాలను వ్యక్తం చేశారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత…..

TNR NEWS

వర్గల్ మండల కేంద్రాన్ని సందర్శించిన ఎస్ఐ కరుణాకర్ రెడ్డి

TNR NEWS

ప్రజలను భయభ్రాంతులకు గురిచేయవద్దు .. అటవీ శాఖ అధికారి నీరజ్ కుమార్ టిబ్రేవాల్

TNR NEWS

ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలో పాల్గొన్న జుక్కల్ ఎమ్మెల్యే

TNR NEWS

*వామపక్ష విద్యార్థి సంఘాలు చేపట్టిన బంద్ విజయవంతం*

TNR NEWS

కోదాడలో రాష్ట్రస్థాయి క్రీడలు నిర్వహించడం అభినందనీయం

TNR NEWS