Tnrnews.in
అంతర్జాతీయంరాజకీయం

దెగ్లూర్ ఎన్నికల ప్రచారంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

 

కామారెడ్డి జిల్లా మహారాష్ట్రలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రచారం చేస్తున్నారు. బీజేపీ అధిష్టానం సూచన మేరకు ఆయన మహారాష్ట్ర వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శివాజీ నడిచిన ఈ గడ్డపై అడుగుపెట్టినందుకు ఆనందంగా ఉందన్నారు. జాతీయ భావం, ప్రాంతీయ తత్వం జనసేన సిద్ధాంతమన్నారు. బాలాసాహెబ్ ఠాక్రే నుంచి ఎంతో నేర్చుకున్నానన్నారు. శివసేన, జనసేన సనాతనాన్ని రక్షించేందుకు పుట్టాయని ఈ సందర్భంగా ప్రచారంలో భాగంగా పేర్కొన్నారు. మరట్వాడా, విదర్భ, పశ్చిమ మహారాష్ట్రలో ప్రచారం చేసేలా పవన్ కల్యాణ్ షెడ్యూల్ ప్లాన్ చేసుకున్నారు.కాగా ఆయనను చూసేందుకు ఉమ్మడి జిల్లా నిజామాబాద్ కామారెడ్డి నుంచి యువకులు బీజేపీ కార్యకర్తలు భారీగా తరలివెళ్లారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

ముస్తాబాద్ సొసైటీ ఆధ్వర్యంలో రైతు పండగ సంబరాలు.  

TNR NEWS

మంత్రికి పాలాభిషేకం

TNR NEWS

నర్సంపేటలో వేడెక్కుతున్న రాజకీయం

TNR NEWS

బీజేపీ పార్టీ కార్యాలయంలో భారత రాజ్యాంగ దినోత్సవం వేడుకలు

TNR NEWS

విధుశేఖర భారతీ స్వామీజీని కలిసిన జగన్

TNR NEWS

ఇందిరమ్మ ఇండ్ల సర్వే సమగ్రంగా నిర్వహించాలి మధ్యవర్తుల ప్రమేయం లేకుండా లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లను కేటాయించాలి  మండల కాంగ్రెస్ పార్టీనాయకులు మండవ చంద్రయ్య

TNR NEWS