Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

విద్యార్థులు లక్ష్యాన్ని ఎంచుకోవాలి – చైర్మన్ పందిరి నాగిరెడ్డి

కోదాడ లోని యం.యస్ జూనియర్ కళాశాల లో విద్యార్థుల తో ముఖా ముఖి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న కళాశాల చైర్మన్ పందిరి నాగిరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు ఒక లక్ష్యాన్ని ఎంచుకుని, ఆ దిశగా క్రమ శిక్షణతో చదివి అనుకున్న లక్ష్యాలను సాధించాలని,తల్లి దండ్రులు తమ పిల్లల చదువుల పట్ల శ్రద్ధ వహించాలని,అధ్యాపకులు పాఠ్యాంశాలను విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో బోధించాలని,విద్యార్థులు ఇష్టపడి కష్టపడి చదివి తల్లి దండ్రులకి,కళాశాలకు మంచి పేరు తేవాలన్నారు. ఈ కార్యక్రమంలో యం యస్ విద్యా సంస్థల సీ ఈ వో యస్ యస్ రావు,అధ్యాపకులు గంగాధర్, ఇనుద్దీన్, కె.శ్రీనివాస్ ,యం.శ్రీనివాస్ రావు సునీత,కల్పన,విజయ భాస్కర్,వీర స్వామి తదితరులు పాల్గొన్నారు.

Related posts

మహాత్మ జ్యోతిరావు పూలే134వవర్ధంతి

TNR NEWS

సాయి గ్రామర్ పాఠశాలలో ఘనంగా 194 వ సావిత్రిబాయి పూలే జన్మదినవేడుకలు

TNR NEWS

జోగిపేట వ్యాపారి వినయ్‌పై టోల్‌ప్లాజా సిబ్బంది దాడి  సంగారెడ్డి ఆసుపత్రికి తరలింపు

TNR NEWS

రేపాల లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు డీసీపీ నీ ఆహ్వానించిన ఆలయ చైర్మన్

TNR NEWS

తెలంగాణ రాష్ట్రానికి ఏం చేశారని విజయోత్సవ సభలు  – గజ్వేల్ నియోజకవర్గం ఇంచార్జి వంటేరు ప్రతాప్ రెడ్డి 

TNR NEWS

కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సరం గడుస్తున్న అమలు కానీ ఆరు గ్యారంటీలు – రేవంత్ రెడ్డికి హరీష్ రావును ఎదుర్కునే దమ్ము లేదు  – గజ్వేల్ నియోజకవర్గం ఇంచార్జ్ వంటేరు ప్రతాపరెడ్డి

TNR NEWS