Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణరాజకీయం

బీజేపీ పార్టీలో చేరికలతో జోరుమీదున్న నల్లబెల్లి మండలం – *జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి

నల్లబెల్లి మండలం, నర్సంపేట నియోజకవర్గం..

వరంగల్ జిల్లా నల్లబెల్లి మండల కేంద్రంలో *నల్లబెల్లి మండల అధ్యక్షులు బొద్దిరెడ్డి ప్రతాప్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన భారతీయ జనతా పార్టీ సంస్టాగత ఎన్నికల పర్వం-2024 మండల స్థాయి కార్యశాలకు ముఖ్య అతిధులుగా పాల్గొన్న జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ ఇప్పటివరకు నల్లబెల్లి మండలంలో సభ్యత్వ నమోదు కార్యక్రమానికి కృషి చేసిన ప్రతీ కార్యకర్తకి కృతజ్ఞతలు తెలియజేశారు. వందమందిని బిజెపిలో సభ్యులుగా చేర్చిన వారు క్రియాశీల సభ్యులుగా అర్హులన్నారు. రూ.100 ఆన్లైన్ లో చెల్లించి క్రియాశీల సభ్యులుగా చేరాలనని చెప్పడం జరిగింది. నర్సంపేట నియోజకవర్గంలోని అన్ని మండలాలతో పోలిస్తే నల్లబెల్లి మండలం లో మాత్రమే బిజేపీ పార్టీ లోకి ఎక్కువ చేరికల చేసినందుకు అభినందనలు తెలియజేశారు, ఇదే ఉత్సాహంతో పని చేస్తూ ముందు జరగబోయే పార్టీ సంస్థాగత ఎన్నికల పర్వాన్ని విజయవంతం చేయాలని తెలియజేయడం జరిగింది.

 

ఈ కార్యక్రమంలో సంస్థాగత ఎన్నికల మండల ఇన్చార్జి అజ్మీరా శ్రీనివాస్ , నర్సంపేట కాంటెస్టెడ్ అభ్యర్థి కంభంపాటి పుల్లారావు , పార్లమెంటు కో కన్వీనర్ కట్ల రామచంద్ర రెడ్డి , OBC మోర్చ జిల్లా ప్రధాన కార్యదర్శి పంజాల రాము , యువ మోర్చ జిల్లా ప్రధాన కార్యదర్శి అచ్చ దయాకర్ , మండల ప్రధాన కార్యదర్శులు బొచ్చు వేంకటేశ్వరరావు మరియు తడుక వినయ్ గారు, మండల సీనియర్ నాయకులు వల్లె పర్వతాలు గారు, జిల్లా నాయకులు, పట్టణ నాయకులు, యువ మోర్చ నాయకులు, సీనియర్ నాయకులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

తెలంగాణ లో రేపు స్కూళ్ల బంద్‌కు ఎస్‌ఎఫ్‌ఐ పిలుపు..!!

TNR NEWS

ఇళ్ల స్థలాలు లేని పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలి

Harish Hs

ఘనంగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

TNR NEWS

ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులు కలిసి పనిచేయాలి. వికారాబాద్ జిల్లా అభివృద్ధికి కృషి చేయాలి. దిశ చైర్మన్, చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు కొండ విశ్వేశ్వర్ రెడ్డి.

TNR NEWS

ప్రజా పాలనలో పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వరా? పేదలకు ఎన్నికల హామీలు అమలు చేయకపోతే ఉధృత పోరాటాలు తప్పవు రాష్ట్ర ప్రభుత్వం భూభారతి చట్టాన్ని వెంటనే అమలు చేయాలి. సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి

TNR NEWS

నూతన డిఎస్పీ ని కలిసిన సూర్యాపేట టౌన్ సిఐ, ఎస్ఐలు

TNR NEWS