Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

శబరి యాత్రకు వెళ్లిన కన్‌సాన్‌పల్లి అయ్యప్ప స్వాములు

అందోల్‌ మండల పరిధిలోని కన్‌సాన్‌పల్లి గ్రామంలో అయ్యప్ప మాల ధరించిన స్వాములు సోమవారం శబరి యాత్రకు బయలుదేరి వెళ్లారు. స్థానిక శివాలయంలో గురుస్వామి చేత మిగతా స్వాములు ఇరుముడిని కట్టించుకున్నారు. అనంతరం సన్నిధానంలో పడి పూజను నిర్వహించారు. భక్తులు అయ్యప్పస్వాములు పాద పూజ చేసుకున్నారు. అయ్యప్ప స్వాములు ఇరుముడులు కట్టుకొని ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న వాహనాలలో శబరిమలకు బయలుదేరారు. స్వాములు శబరి యాత్ర సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వాముల ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

Related posts

ఆదర్శ వివాహాలను ప్రోత్సహించాలి… సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు,కొలిశెట్టి యాదగిరి రావు…

TNR NEWS

రోడ్డు భద్రత నియమాలు పాటించాలి

Harish Hs

జగదీష్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేస్తున్న మండల కాంగ్రెస్ నాయకులు

TNR NEWS

బీసీ రిజర్వేషన్ బిల్లు ఎస్సీ వర్గీకరణ ఆమోదం పట్ల హర్షం వ్యక్తం

TNR NEWS

అంకిత భావంతో మీసేవలు పని చేయాలి

TNR NEWS

సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల శాంతియుత నిరసన దీక్ష

TNR NEWS