Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

మొక్కుబడిగా సామాజిక తనిఖీ 

మొక్కుబడిగా సామాజిక తనిఖీ నిర్వహించిన సంఘటన మునగాల మండల కేంద్రంలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే సామాజిక తనిఖీ 15 విడత శనివారం ఎంపీడీవో కార్యాలయం నిర్వహించారు. ఈ సమావేశంలో అధికారుల సమాచారం లోపించడంతో

అధికారులు ఉపాధి హామీ సిబ్బంది సర్వే సిబ్బంది హాజరయ్యారు. సామాజిక తనిఖీపై అధికారుల నుంచి ప్రజలకు సరైన అవగాహన లేకపోవడంతో సమావేశం హాజరు కాలేదని పలువురు గ్రామస్తులు తెలుపుతున్నారు. మార్చి 2023 నుంచి మార్చి 2024 వరకు నిర్వహించిన పనులపై కులం కుశంగా చర్చలు జరుపుతున్న తరుణంలో సామాజికతనికి ప్రజా వేదికగా మారాల్సిన సమయంలో ప్రజలు రాకపోవడంత జరిగిన పనులు అవకతవకలపై మొక్కుబడిగా సమావేశం నిర్వహించి ముగింపు చేశారు. దీంతో ఉపాధి హామీ సిబ్బంది ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. అవకతవకలపై ఎలాంటి ఒత్తిడి లేకపోవడంతో అధికారుల మధ్య ఉపాధి హామీ సిబ్బంది మధ్య సమావేశం ఏదేమైనాప్పటికీ సమావేశం బహిరంగంగా ప్రజల మధ్యన నిర్వహించాల్సి ఉండగా కప్పి పెడుతూ ఉపాధి హామీ సిబ్బందికి ఉన్నత అధికారుల మద్దతు లభించిందని ప్రజలు గుసగుసలాడుతున్నారు. మండల ప్రత్యేక అధికారిగా ఉన్న జిల్లా అధికారి సమక్షంలో ఈ సమావేశ నిర్వహించడం గమనార్హం. ఈ విషయమై జిల్లా ఉన్నత అధికారులు సమగ్ర నివేదిక అందేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు

Related posts

పేదలకు అండగా ప్రభుత్వం:జుక్కల్ ఎమ్మెల్యే

TNR NEWS

ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదం పట్ల సంబరాలు

TNR NEWS

వాహనదారులు విధిగా హెల్మెట్, సీట్ బెల్టు ధరించాలి

Harish Hs

ఆర్ అండ్ ఆర్ కాలనీ పల్లెపహాడ్ లో ఉచిత వైద్య శిబిరం ఆర్ వి ఆర్ హాస్పిటల్ డాక్టర్ సాహితీ 

TNR NEWS

టి ఆర్ నగర్ లో ఘనంగా గురు గోవింద్ సింగ్ జయంతి వేడుకలు. – వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

TNR NEWS

*ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని నవంబర్7,8 తేదీలలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో జరిగే సర్వేలను* *జయప్రదం చేయండి.*   *తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ములకలపల్లి రాములు* 

TNR NEWS