Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

మంద కృష్ణ మాదిగను కలిసిన చింతాబాబు మాదిగ

సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలని మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 7న నిర్వహించే లక్ష డప్పులు వెయ్యి గొంతుల కార్యక్రమాన్ని మాదిగలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని దక్షిణ తెలంగాణ ఎంఆర్పిఎస్ అధ్యక్షులు చింతాబాబు పిలుపునిచ్చారు. శనివారం సిద్దిపేటలో మందకృష్ణ మాదిగను తెలంగాణ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు మేడి పాపన్న మాదిగతో కలిసి తమ మద్దతును తెలిపారు. మాదిగలు అధిక సంఖ్యలో తరలివచ్చి ప్రభుత్వాల కళ్ళు తెరిపించి సభను విజయవంతం చేయాలని కోరారు……..

Related posts

తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించిన ట్రాఫిక్ సిఐ

TNR NEWS

*మాలల సింహగర్జన సభకు తరలిన నాయకులు*

TNR NEWS

అంకిత భావంతో మీసేవలు పని చేయాలి

Harish Hs

వడ్ల కోనుగోలు కేంద్రం ప్రారంభం

TNR NEWS

అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించాలి మండల బీసీ సంఘం ప్రధాన కార్యదర్శి… కోల ఆంజనే యులు.  

TNR NEWS

మాస్టర్ మైండ్స్ పాఠశాలలో గణిత దినోత్సవం 

TNR NEWS