Tnrnews.in
ఆంధ్రప్రదేశ్

మార్చి 14న పిఠాపురంలో జనసేన ఆవిర్భావ వేడుకలు

పిఠాపురం : జనసేన పార్టీ ఆవిర్భావ వేడుకలను మార్చి 14వ తేదీన నిర్వహిస్తారని జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడికి రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్‌ పత్రికా ప్రకటనలో తెలియజేశారు. పిఠాపురంలో ఈ వేడుకలను చేపట్టాలని పార్టీ అధ్యక్షుడు, పిఠాపురం ఎమ్మెల్యే, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్‌ కల్యాణ్‌ నిర్ణయించారని తెలిపారు. ఈ సందర్భంగా భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయనున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో 100 శాతం స్ట్రయిక్‌ రేట్‌తో జనసేన విజయ బావుటా ఎగుర వేసిందని, ఎన్నికల అనంతరం నిర్వహిస్తున్న ఆవిర్భావ సభ ఇది అని ఈ సభను విజయవంతం చేయాలని కోరారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

దామాషా పద్ధతిలో బీసీ కార్పొరేషన్లకు నిధులు

Dr Suneelkumar Yandra

గుడ్‌ ఫ్రెండ్స్‌ చారిటీ ఆధ్వర్యంలో నిరుపేద కుటుంబాలకు ఆర్థిక సాయం

Dr Suneelkumar Yandra

కలసికట్టుగా పని చేద్దాం… ఆవిర్భావ సభను విజయవంతం చేద్దాం

పవన్ కళ్యాణ్ సంకల్పం… పిఠాపురం రైతాంగంలో ఆనందం

Dr Suneelkumar Yandra

నిస్వార్థ దేశభక్తుడు మహర్షి సాంబమూర్తి

Dr Suneelkumar Yandra

జీవ వైవిద్యం కాపాడాలి – పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా

Dr Suneelkumar Yandra