Tnrnews.in
తెలంగాణ

సంత అభివృద్ధికి కృషి

కోదాడ పశువుల సంతలో రైతులకు ఇబ్బంది లేకుండా మార్కెట్ యాడ్ అధికారులు చర్యలు తీసుకోవాలని, కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వేపూరి తిరుపతమ్మ సుధీర్ అన్నారు. మంగళవారం పశువుల సంతను పరిశీలించిన ఆమె, పశువులను విక్రయించడానికి కనీస సౌకర్యాలు కల్పించాలని అధికారులకు సూచించారు. ఎమ్మెల్యే సహకారంతో రానున్న రోజుల్లో సంతను మరింత అభివృద్ధి చేస్తామని ఆమె తెలిపారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

రాజ్యాంగమే దేశానికి శ్రీరామరక్ష

TNR NEWS

కొండా అనసూర్యమ్మ మృతి బాధాకరం

TNR NEWS

రాష్ట్రస్థాయిలో సత్తా చాటిన ఖ్యాతి స్పోర్ట్స్ అకాడమీ క్రీడాకారులు

Harish Hs

ప్రతి గ్రామంలో ఎమ్మార్పీఎస్ జెండా దిమ్మెలు నిర్మాణం చెయ్యాలి

Harish Hs

మిర్చి రైతు వినూత్న ఆలోచన.. పొలంలో పెట్టిన ఫ్లెక్సీ చూస్తే అవాక్కే..!

TNR NEWS

ఎల్ ఓ సీ అందచేసిన స్పీకర్.

TNR NEWS