మార్కాపురం మండలం దరిమడుగు గుండ్లకమ్మ బ్రిడ్జి వద్ద రన్నింగ్లో ఉన్న ఆర్టీసీ బస్సు ముందు టైరు సుమారు 200 అడుగుల దూరంలో ఊడిపోయింది. అప్రమత్తమైన డ్రైవర్ బస్సును నిదానంగా అదుపులోకి తీసుకురావడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులు భయాందోళనకు గురైనా ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
Save or share this story as a newspaper-style Epaper Clip:
