Tnrnews.in
అంతర్జాతీయంజాతీయ వార్తలుపుణ్యక్షేత్రాలు

శబరిమల అయ్యప్ప దర్శన వేళలు పొడిగింపు

 

శబరిమల అయ్యప్ప దర్శనాల కోసం టైమ్ స్లాట్ బుకింగ్ తప్పనిసరి చేసింది.దర్శన సమయాన్ని18 గంటలకు పొడిగించింది.

ఉదయం 3 గంటల నుండి 1 గంట వరకు మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు మొత్తం 18 గంటల పాటు స్వామి వారి దర్శనం లభించును.

వర్చువల్ క్యూ బుకింగ్స్ ద్వారా ఈ ఏడాది నిత్యం 80వేల మందికి దర్శనాలు కల్పించాలని నిర్ణయించారు. ఇందులో 70వేల మందికి ఆన్లైన్లో వర్చువల్ క్యూ టికెట్లు బుక్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు.

అలాగే మరో 10వేల మందికి శబరిమలలోనే 3 ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్ల లో టికెట్లు అందించనున్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

విద్యార్థుల సృజనాత్మకతశక్తికి ప్రతిరూపమే విద్యాప్రదర్శనలు

Harish Hs

థాయిలాండ్ టూరిజం బ్రాండ్ అంబాసిడర్ గా సోనూసూద్*

TNR NEWS

కాకినాడగణపతిపీఠంలో 53మంది ఉపవాసకులతో ఘనంగా జరిగిన మాఘ సంకష్టహర చతుర్థి

Dr Suneelkumar Yandra

తిరుమల శ్రీవారి సమాచారం…

TNR NEWS

ఘనంగా పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి జయంతి

TNR NEWS

త్రయీ సాధన ద్వారానే మానవత్వమును పరిమళింపచేసుకోవచ్చు – పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా

TNR NEWS