Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

జోనల్ మీట్ లో రాణించిన చివ్వెంల విద్యార్థులు*

 

ఈ నెల 11 నుంచి 14 వరకు యాదాద్రి జిల్లా రాజపేట సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల లో జరిగిన జోనల్ స్థాయి క్రీడా పోటీలలో 17 సంవత్సరాల బాలుర విభాగం లో చివ్వేమ్ల గురుకుల పాఠశాల విద్యార్థులు జి.విశాల్(10వ తరగతి) 100 మీటర్ల పరుగుపందెంలో ప్రథమ స్థానం లో నిలిచి గోల్డ్ మెడల్,200 మీటర్ల పరుగుపందెంలో ద్వితీయ స్థానం పొంది సిల్వర్ మెడల్ మరియు లాంగ్ జంప్ లో తృతీయ స్థానం సాధించి కాంస్య పతకం సాధించాడు.అండర్ 19విభాగం లో కే.బాబు(ఇంటర్ ద్వితీయ సంవత్సరం)200 మీటర్ల పరుగు పందెంలో రజత పతకం,క్యారం డబుల్స్ లో దయానంద్,రాం చరణ్(ఇంటర్ ద్వితీయ సంవత్సరం)మొదటి స్థానం సాధించి బంగారు పతకం గెలుపొందారు.ఈ విద్యార్థులు అందరూ హైద్రాబాదు ఎల్బీ స్టేడియం లో జరగబోయే రాష్ట్ర స్థాయి క్రీడాపోటీలకు ఎంపికైనట్లు చివ్వెంల బాలుర గురుకుల పాఠశాల/కాళాశాల ప్రిన్సిపాల్ G.విద్యాసాగర్ ఒక ప్రకటనలో తెలిపారు.క్రీడలలో ప్రతిభ చూపి చివ్వెంల గురుకుల పాఠశాల ను రాష్ట్రస్థాయి కి ప్రాతినిధ్యం వహించేలా చేసిన ఈ విద్యార్దులను ప్రిన్సిపాల్,svp, పీడీ, పీ ఈ టీ మరియు ఉపాధ్యాయిని ఉపాద్యాయులు అభినందించారు.

Related posts

ఏకదంత – ది స్కూల్ ఆఫ్ ఏన్షెంట్ స్టడీస్‌కు ‘కల్చరల్ పార్టనర్ అవార్డ్’ – ప్రచారం మీడియా ‘స్త్రీ శక్తి ప్రతిభ పురస్కారాలు–2025’

TNR NEWS

ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తాం

Harish Hs

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వైయస్సార్ జయంతి

TNR NEWS

పలు కుటుంబాలను పరామర్శించిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి

TNR NEWS

చిరు వ్యాపారులకు అండగా ఉంటాం

Harish Hs

ప్రపంచ మానవాళికి ఎర్ర జెండా దిక్చూచిగా నిలిచింది.  *దేశ భవిష్యత్తును మార్చేది సోషలిజమే  *దోపిడి,పీడన, ఉన్నంతకాలం కమ్యూనిజం అజెయo  సిపిఎం జిల్లా మహాసభలను జయప్రదం చేయండి.   సిపిఎంరాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి…

TNR NEWS