Tnrnews.in
తెలంగాణ

వ్యాసరచన పోటీల్లో తెలంగాణ గురుకుల పాఠశాల విద్యార్థినిల విజయపరంపర

నెక్కొండ గురుకుల పాఠశాలకు చెందిన విద్యార్థులు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజా పాలన ప్రజా విజయయోత్సవాల వార్షికోత్సవంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించినటువంటి వ్యాసరచన పోటీలలో తెలంగాణ గురుకుల పాఠశాల కొండకు చెందిన 10వ తరగతి విద్యార్థిని ఎర్రోజు హాసిని 9 తరగతికి చెందిన వేముల హాసిని జిల్లా జిల్లా స్థాయిలో ప్రధమ మరియు ద్వితీయ బహుమతులు సాధించారు వీరికి దేవాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీమతి కొండ సురేఖ మరియు జిల్లా కలెక్టర్ శ్రీమతి సత్య శారదా దేవి గారిచే బహుమతి ప్రధానం చేయబడింది ఈ సందర్భంగా విద్యార్థులను గైడ్ టీచర్ శ్రీమతి రజిత ని ప్రధానోపాధ్యాయిని ఉపాధ్యాయులు అభినందించారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

దహెగాం శాంతినికేతన్ పాఠశాలలో సావిత్రి బాయ్ ఫూలె జయంతి వేడుకలు

TNR NEWS

ఆరుగ్యారెంటీల పేరుతో ప్రజలను ఆగం చేసిండ్లు* – ఏడాది కావస్తున్నా ఇచ్చిన హమీలు అమలు చేయలే – పథకాల అమలులో మ్యానీఫెస్టో కమిటి చైర్మన్‌ విఫలం – మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌

TNR NEWS

పూర్వ విద్యార్థులు సేవా గుణం అలవర్చుకోవాలి  – ఘనంగా ఎండ్లపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గురువై విద్యార్థుల సమ్మేళనం   నాటి జ్ఞాపకాలు పంచుకొని ఆడి పాడి పొద్దంతా ఆనందంగా గడిపిన స్నేహితులు

TNR NEWS

టీపీటీఎఫ్ జిల్లా నూతన అధ్యక్షుడిగా బండారు శ్రీనివాస్ ఏకగ్రీవ ఎన్నిక

TNR NEWS

ఓదెల మల్లిఖార్జున స్వామి దేవస్థానం ఆవరణలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు  పుట్టినరోజు వేడుకలు

TNR NEWS

బిసి విద్యార్థి సంఘం కోదాడ నియోజకవర్గ అధ్యక్షుడి నియామకం

Harish Hs