Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

శ్మశాన వాటికలు నిర్మించారు.విద్యుత్ సప్లై మరిచారు

 

అదిలాబాద్ జిల్లా నార్నూర్ మండల కేంద్రంలోని చాలా చోట్ల గత ప్రభుత్వ హాయంలో లక్షలు వెచ్చించి శ్మశాన వాటికలు నిర్మించారు,కాని విద్యుత్ సప్లై ఇవ్వడం మర్చారు.గ్రామీణ ప్రాంతాలలో ఎవరైనా పరంవధిస్తే అడవు లనుంచి కట్టెలు తీసుకువచ్చి చితికి కాల్చాల్సి ఉంటది,కానీ అటవీ అధికారులు మాత్రం కట్టెల కోసం ససేమిరా అంటున్నారు.కట్టెలు దొరకడం కష్టంగా మారింది. దీని కోసం గత ప్రభుత్వ స్మశాన వాటికలు నిర్మించినప్పటికి కరెంట్ సౌకర్యం లేక నిరూపయోగంగా మారింది. శ్మశాన వాటికలు ఉండి కూడా లాభం లేక పోయిందని గ్రామీన ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికైనా సంభందిత అధికారులు చొరవ చూపి విద్యుత్ సరఫరా చేసి శ్మశాన వాటికలను ఉపయోగం లోకి తీసుకొని రావాలని కోరుతున్నారు.

Related posts

తాత్కాలికంగా మండల పరిషత్ కార్యాలయంలోకి సబ్ కోర్టు………

TNR NEWS

ఘనంగా సీనియర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఎర్నేని బాబు జన్మదిన వేడుకలు……….  కోలాహలంగా ఎర్నేని జన్మదిన వేడుకలు…..  ఎర్నేని జన్మదినం సందర్భంగా పేదలకు అన్నదానం……

TNR NEWS

మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బషీర్ కు ఘన సన్మానం

Harish Hs

తపాలా శాఖ జీవిత బీమా పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి

Harish Hs

కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ సర్పంచ్ వాడకొప్పుల సైదులు 

TNR NEWS

ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలించిన ఎస్పీ…

Harish Hs