Tnrnews.in
తెలంగాణ

ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయినులను సన్మానించిన కాంగ్రెస్, సిపిఐ పార్టీ నేతలు 

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాలలోని ఉపాధ్యాయీనీలను మండల కాంగ్రెస్, సిపిఐ పార్టీలకు చెందిన నేతల పలువురు శుక్రవారం శాలువాతో సన్మానించారు. అంతకుముందు వారు సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు రేవతి, వడ్లకొండ శ్రీనివాస్, కాంగ్రెస్ సిపిఐ పార్టీ నేతలు రావుల నరసయ్య, యూత్ కాంగ్రెస్ నేత శానగొండ శరత్, జెల్లా ప్రభాకర్, బోనగిరి రూపేష్, సంగెం మధు, పోతిరెడ్డి వెంకటరెడ్డి, దొంతర వేణి మహేష్, చింతకింది పరశురాములు, బొనగం రమేష్, వడ్లూరి పరుశరాములు తదితరులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ నూతన కార్యవర్గం ఎన్నిక

Harish Hs

ఘనంగా ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం

TNR NEWS

ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో నూతన సంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరణ

Harish Hs

జాబితాపూర్ అట్టహాసంగా కెసిఆర్ జన్మదిన వేడుకలు.  మాజీ ఎంపీటీసీ చిత్తరి స్వప్న శ్రీనివాస్

TNR NEWS

ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు

TNR NEWS

భాజపా బూత్ స్థాయి నాయకులకు చెక్కులు అందజేత

TNR NEWS