గంజాయి లాంటి మత్తు పదార్థాలకు యువత విద్యార్థులు పౌరులు దూరంగా ఉండాలని నేరేడుచర్ల ఎస్ఐ సూచించారు. మదకద్రవ్యాల వ్యతిరేక, రవాణా నిర్మూలన అవగాహన కార్యక్రమాలలో భాగంగా ఈరోజు నేరేడుచర్ల మండల కేంద్రంలో గల గురుకుల పాఠశాల నందు విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు
Save or share this story as a newspaper-style Epaper Clip:
