Tnrnews.in
తెలంగాణ

నేరేడుచర్ల పోలీసుల ఆధ్వర్యంలో డ్రగ్స్_నిర్మూలన అవగాహన సదస్సు 

గంజాయి లాంటి మత్తు పదార్థాలకు యువత విద్యార్థులు పౌరులు దూరంగా ఉండాలని నేరేడుచర్ల ఎస్ఐ సూచించారు. మదకద్రవ్యాల వ్యతిరేక, రవాణా నిర్మూలన అవగాహన కార్యక్రమాలలో భాగంగా ఈరోజు నేరేడుచర్ల మండల కేంద్రంలో గల గురుకుల పాఠశాల నందు విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

డ్రగ్స్, సైబర్ నేరాలపై అవగాహన ఎస్సై ప్రవీణ్ కుమార్  

TNR NEWS

రైతులను అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యం

TNR NEWS

పాస్టర్ ప్రవీణ్ పగడాల అకాల మరణం పట్ల క్రైస్తవుల ఆధ్వర్యంలో సంతాపం

TNR NEWS

సైబర్‌నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి

TNR NEWS

తెలంగాణ రాష్ట్రంలోనే ప్రసిద్ధిగాంచిన అనంత పద్మనాభ స్వామి దేవాలయం.

TNR NEWS

తెలుగు సంస్కృతికి, సాంప్రదాయానికి సంక్రాంతి ముగ్గులు చిహ్నం ….  తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపల్లి సైదులు

TNR NEWS