ఢిల్లీలో కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజాన్ సింగ్ అధ్యక్షతన 16వ ఆర్థిక సంఘం సిఫార్సులపై రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రుల సమావేశం జరిగింది. తెలంగాణ తరఫున దనసరి అనసూయ (సీతక్క) పాల్గొన్నారు. సమావేశంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ దాన కిషోర్ కూడా హాజరయ్యారు. స్థానిక సంస్థల పనితీరుపై 16వ ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రభావం, రాష్ట్ర అభ్యంతరాలు, సూచనలను మంత్రి సీతక్క సమావేశంలో వివరించనున్నారు.
Save or share this story as a newspaper-style Epaper Clip:
