Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

డివైఎఫ్ఐ ఆద్వర్యంలో ఉగాది పచ్చడి పంపిణీ

నారాయణపేట జిల్లా మద్దూర్ మండల కేంద్రంలోని పేదిరిపాడ్ గ్రామంలో డివైఎఫ్ఐ యువజన సంఘం ఆధ్వర్యంలో ఉగాది పండుగ పునస్కరించుకొని ఉగాది పచ్చడి పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు భారత్ కుమార్, మరియు రాష్ట్ర కమిటీ సభ్యులు మొహ్మద్ అలీ హాజరై మాట్లాడారు గ్రామ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు ఉగాది రోజు ప్రతికించి ప్రతి ఇంట్లో షడ్రుచులతో కూడిన ఈ పచ్చడిని చేసుకొని అందరు సేవిస్తూ ఉంటారు ఈ పచ్చడి ఆరోగ్యానికి చాలా మంచిది ఇందులో అన్ని రుచులు మరి అలాగే స్వచ్ఛంగా మన ఇంట్లోనే తయారు చేసుకున్నటువంటి పచ్చడి కాబట్టి దీనిని యువజన సంఘం ఆధ్వర్యంలో గ్రామంలో పంచుతూ ఈ సందర్భంగా ఈ ఉగాదికి ఈ షడ్రుచుల్లా మనమందరం కూడా ఐక్యమత్యంతో కలిసిమెలిసి జీవించాలని మన భారతదేశం అంటేనే సర్వమత సమ్మేళనం భిన్నత్వంలో ఏకత్వం కాబట్టి మనం కూడా ఈ పచ్చడి లాగా సుఖ సంతోషాలతో ఐక్యమత్యంతో కలిసి ఉండాలని కోరుతూ ఈ ఉగాది పండుగ సందర్భంగా బయట దొరికే కూల్డ్రింక్స్ ను మానేద్దాం సహజమైన పానీయాలు సేవిద్దామని నినాదాలు ఇచ్చారు బయట దొరికేటటువంటి అనేకమైనటువంటి కూల్డ్రింక్స్ వలన ఆరోగ్యాలు పాడైపోయి చాలామంది అనారోగ్య పాలవుతున్నారు ఈ వేసవికాలంలో చాలా ఎక్కువ మంది ఈ కూల్డ్రింక్స్ ని సేవిస్తా ఉన్నారు కాబట్టి ఈ కూల్డ్రింక్స్ వల్ల అనేకమైనటువంటి అనారోగ్య కారణాలు వస్తున్న సందర్భంలో వీటిని మానేసి సహజంగా దొరికేటటువంటి పానీయాలు తాగాలని మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు

ఈ కార్యక్రమంలో నర్సింహ, వెంకట్రాములు, అంజి, సుక్కప్ప, వెంకట్, శంకర్, గ్రామ ప్రజలు, మహిళలు, యువకులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

కోదాడ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు

TNR NEWS

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో వృద్ధాశ్రమంలో అన్నదానం

TNR NEWS

మౌనిక డబుల్‌ ధమాకా…! రెండు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన పేదింటి బిడ్డ విద్యాభ్యాసం అంతా ప్రభుత్వ విద్యాసంస్థల్లోనే

TNR NEWS

చేర్యాల ప్రాంత రైతాంగానికి కాంగ్రెస్ ముసుగులో ఉన్న జేఏసీ నాయకులు క్షమాపణ చెప్పాలి సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు శెట్టిపల్లి సత్తిరెడ్డి

TNR NEWS

ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా

Harish Hs

మదీనా తుల్ ఉలూమ్ మదర్సా స్వర్ణోత్సవాలు జయప్రదం చేయాలి…….  కోదాడలో గత 50 ఏళ్లుగా ఆధ్యాత్మిక, సామాజిక విద్యా కేంద్రంగా విరాజిల్లుతున్న మదీనా తుల్ ఉలూమ్ మదర్సా……. జనవరి 4న పూర్వ విద్యార్థుల సమ్మేళనం….. జనవరి 5న భారీ బహిరంగ సభ….మదీనా తుల్ ఉలుమ్ మదర్స స్వర్ణ ఉత్సవాలకు హాజరుకానున్న ఆధ్యాత్మిక గురువులు………

TNR NEWS