Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆంధ్రప్రదేశ్

చోడవరం పర్యటనకు రావాలని నాగేంద్ర బాబుకు రాజు ఆహ్వానం

పిఠాపురం : ఆంధ్రప్రదేశ్ విధానమండలి సభ్యులుగా (ఎమ్మెల్సీ) ప్రమాణస్వీకారం చేసి తొలిసారి పిఠాపురం పర్యటనకు విచ్చేసిన పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదల నాగబాబుని చోడవరం జనసేన పార్టీ ఇంచార్జ్ పి.వి.ఎస్.ఎన్.రాజు పిఠాపురంలోమర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా నాగబాబుకి శుభాకాంక్షలు తెలియజేస్తూ తొందరలోనే చోడవరం నియోజవర్గం పర్యటనకు రమ్మని కోరడం జరిగింది. ఈ ఆహ్వానానికి స్పందించిన నాగబాబు అతి త్వరలోనే విశాఖపట్నం పర్యటనలో భాగంగా చోడవరం విచ్చేస్తానని, జనసైనికులను, వీర మహిళలను కలుస్తానన్నారు. పార్టీ బలోపేతానికి, ప్రజా సంక్షేమానికి కలిసి పని చేద్దామన్నారు. ఈ సందర్భంగా చోడవరం నియోజకవర్గంలో ప్రజలకోసం, పార్టీ కోసం నిరంతరం పనిచేస్తున్న పి.వి.ఎస్.ఎన్.రాజుని నాగబాబు అభినందించారు.

Related posts

ఏప్రిల్ 14 నుండి 20 వరకు అగ్నిమాపక వారోత్సవాలు

Dr Suneelkumar Yandra

ఘనంగా బాబూ జగజ్జీవన్ రామ్ జన్మదిన వేడుకలు

భక్తి శ్రద్ధలతో శ్రీ షిరిడీ సాయిబాబా వారి 19వ ఆలయ వార్షికోత్సవం

Dr Suneelkumar Yandra

ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం – డా. వెంకటేశ్వర సతీష్‌ కుమార్‌

నూతన పంచాయతీ కార్యదర్శిని సన్మానించిన టిడిపి నాయకుడు మురళి నాయుడు 

TNR NEWS

ఆవిర్భావ సభ అనంతరం ప్రాంగణం, పరిసరాలు శుభ్రం చేసే బాధ్యత తీసుకొంటున్నాము

Dr Suneelkumar Yandra