Tnrnews.in
తెలంగాణ

అక్టోబర్ నాటికి రెడ్లకుంట లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేయాలి

పాలేరు వాగు పై నిర్మిస్తున్న లిఫ్టు పనుల్లో అలసత్యం వహిస్తే సహించేది లేదని, అక్టోబర్ నాటికి పనులు పూర్తిచేసి రైతులకు అందుబాటులోకి తేవాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులకు,కాంట్రాక్టర్ కు సూచించారు.శుక్రవారం సాయంత్రం కోదాడ మండలం రెట్లకుంటలో పాలేరు వాగు పై రూ.47.64 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న లిఫ్ట్ పనులను స్థానిక ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి, సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ తో కలిసి పరిశీలించి మాట్లాడారు..

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

నేటి నుంచి పాపికొండల బోటింగ్​ నిలిపివేత

TNR NEWS

సిపిఎం లో 15 కుటుంబాలు చేరిక

TNR NEWS

బిచ్కుంద లో అఖిల భారతీయ సహకార వారోత్సవాలు

TNR NEWS

300 మంది పిల్లలకు పతంగులు పంపిణీ వాసవి క్లబ్, ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో

TNR NEWS

అంకిత భావంతో మీసేవలు పని చేయాలి

TNR NEWS

పచ్చి ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించి రైతులను ఆదుకోవాలి

Harish Hs