Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి

ప్రభుత్వ సంక్షేమ హాస్టల్స్ నందు విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని జిల్లా అదనపు కలెక్టర్ పి. రాంబాబు అన్నారు. బుధవారం మునగాల మండలం కేంద్రంలోని ఎస్సి బాలికల హాస్టల్ ను తనిఖీ చేశారు ఈ సందర్బంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఎస్సీ సంక్షేమ హాస్టల్స్ నందు బాలికలకు అన్ని వసతులు కల్పిచాలని ప్రభుత్వం సూచించిన మెనూ ప్రకారం భోజనం అందించాలని, వంట గదిని పరిశుభ్రముగా ఉంచుకోవాలని, కూరగాయలు, పాలు ఎప్పుడు తాజాగా ఉండే విధముగా చూసుకోవాలని సరుకులు, కూరగాయలు వెలుతురూ తగిలే ప్రదేశంలో నిల్వ చేసుకోవాలని, మరుగు దొడ్లు పరిశుభ్రముగా వాటికీ తలుపులు ఉండే విధముగా చూసుకోవలని అన్నారు. జడ్.పి యస్ యస్ స్కూల్ ను సందర్శించి పిడిఎస్ బియ్యమును పరిశీలించి విద్యార్థులకు నాణ్యమైన సన్న బియ్యం ద్వారా వండిన అన్నం పెట్టాలి అని అన్నారు.

Related posts

తల్లిదండ్రుల సమావేశం

TNR NEWS

అయ్యప్ప దేవాలయం లో అయ్యప్ప స్వామికి నెయ్యితో అభిషేకం 

TNR NEWS

పంతానికి పోతే ఒకరే గెలుస్తారు… రాజీ పడితే ఇద్దరు గెలుస్తారు

TNR NEWS

అమరవీరుల ఆశయ సాధన కోసం ఉద్యమిద్దాం – పీ.డీ.ఎస్.యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.వి.శ్రీకాంత్

TNR NEWS

ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన ఎమ్మెల్యే

Harish Hs

గ్రూప్-3 పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి

Harish Hs