కాంగ్రెస్ ప్రజాపాలనా? ప్రతీకారపాలనా? అని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. ‘అధికారంలోకి వచ్చి ఏడాది కావొస్తున్నా.. 6 గ్యారంటీల అమలేది? ఆరు గ్యారంటీల అమలుపై కాంగ్రెస్ ఎందుకు పట్టించుకోవట్లేదు. ధాన్యం కొనే నాథుడు లేక రైతులు కన్నీళ్లు పెడుతున్నారు. సర్వేలు చేస్తున్నారు సరే.. పథకాలేవీ.. పాలనేది? ఉన్న పథకాలు ఉంచుతారా? తీసేస్తారా?’ అని ఘాటు విమర్శలు చేశారు.
Save or share this story as a newspaper-style Epaper Clip:
