Tnrnews.in
తెలంగాణరాజకీయం

డబల్ బెడ్ రూమ్ కోసం అర్హుడైన నిరుపేద ఎదురుచూపు* • తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రి నలమాద ఉత్తంకుమార్ రెడ్డి లు స్పందించాలి • ఇల్లు లేక బిక్కు బిక్కు మంటూ చీకట్లో జీవనం కొనసాగిస్తున్న భార్య పిల్లలు • 2019 లో ప్రభుత్వ ఇల్లు కోసం కలెక్టర్ కార్యాలయంలో జనహితకి దరఖాస్తు

 

చీదేల్ల గ్రామానికి చెందిన జేరిపోతుల భవాని భర్త జానయ్య కూలి నాలి పని చేసుకుంటూ పిల్లలతో

పూరిగుడిసెలో జీవనం కొనసాగిస్తున్నారు. గత వర్షాల కారణంగా ఉన్న పూరిగుడిసె కూలిపోవడం జరిగింది.

వానలు వరదలు వస్తున్న తరుణంలో ఈ కుటుంబం అట్టి పూరిగుడిసెలో భార్య పిల్లలతో జీవనం కొనసాగించటం ఇబ్బందికరంగా మారింది. అప్పుడు ఆ కుటుంబం 2019లో కలెక్టర్ కార్యాలయంలో జనహిత లో డబల్ బెడ్ రూమ్ కొరకు దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ఇలాంటి దీనస్థితిలో ఉన్న ఈ కుటుంబానికి గత కొన్ని సంవత్సరాల నుంచి గత ప్రభుత్వాల నుంచి ఎలాంటి సహాయ సహకారాలు అందించకపోగా? అర్హులైన ఈ కుటుంబానికి గత ప్రభుత్వాలలో ఇల్లు కూడా పొందలేక పోయారు.

ఈ ప్రజా ప్రభుత్వంలో ఇప్పటికైనా ఇలాంటి అర్హులైన నిరుపేద కుటుంబాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రి నలమాద ఉత్తంకుమార్ రెడ్డి లు స్పందించి వెంటనే ప్రభుత్వం నిర్మించిన డబల్ బెడ్ రూములలో ఒక ఇల్లుని ఈ పేదవాడికి మంజూరు చేసి ఆ కుటుంబానికి అండగా నిలుస్తారని ఎదురు చూస్తుంది.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

*పసిపాప మరణానికి కారణమైన వారిపై హత్య నేరం కేసు పెట్టాలి*   *బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలి*   *పెత్తందారులకు కొమ్ము కాసిన SI, CI పోలీసులను విధుల నుండి తప్పించాలి*   *తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపల్లి సైదులు డిమాండ్….

TNR NEWS

ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో సభ నిర్వహణ స్థలాన్ని పరిశీలించిన.. ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్

TNR NEWS

రాష్ట్రస్థాయి చెస్ అండర్ 13 కి ఎంపికైన జిల్లేపల్లి శ్యాముల్

TNR NEWS

సూర్యాపేట: అంజనాపురి కాలనీలో పోలీసుల కార్డన్ సెర్చ్

TNR NEWS

అనుమతులు లేని ఇసుక లారీ పట్టివేత

TNR NEWS

ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మౌలిక సమస్యలు పరిష్కరించాలి.  తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టి పెల్లిసైదులు

TNR NEWS