Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

యాంటి నార్కోటిక్స్ పై అవగాహన సదస్సు

కాగజ్ నగర్*

జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పట్టణం లోని అంబేద్కర్ చౌరస్తా నందు యాంటీ డ్రగ్స్ పై అవగాహన సదస్సును సీఐ పల్నాటి రాజేంద్రప్రసాద్ మరియు ఎస్ఐ దీకొండ రమేష్ తమ సిబ్బందితో కలిసి అక్కడ ఉన్న షాపు యజమానులకు మరియు పండ్ల దుకాణ ధారులకు ఆటో డ్రైవర్లు, విద్యార్థులకు సదస్సు ఏర్పాటు చేసినారు. అనంతరం సీఐ పల్నాటి రాజేంద్రప్రసాద్ డ్రగ్స్ మీద మాట్లాడుతూ నేటి సమాజంలో యువతరం ఎక్కువగా డ్రగ్స్ పై మొగ్గు చూపుతున్నారు… ఇది తీసుకోవడం వలన జీవితంలో చాల కుటుంబాలు అంతా వీధిన పాలవుతున్నాయి. అతి చిన్న వయసులోనే హాస్పటల్ పాలవుతూ జీవితాలు కోల్పోతున్నారు అని తెలిపారు. ఇప్పుడు వీటిపై జిల్లా పోలీస్ యంత్రాంగం అంతా ప్రత్యేక దృష్టి సాధిస్తూ వీటిని అరికట్టే విధంగా శత విధాలుగా ప్రయత్నిస్తున్నారు..

ఇప్పటి నుంచైనా జీవితాలను చదువుపై దృష్టి పెట్టి మంచి ఉద్యోగాలు సంపాదించుకోవాలని, మీ తల్లిదండ్రులను కాపాడుకుంటూ మీ జీవితానికి సాఫీగా గడుపుకోవాలంటూ సీఐ తెలిపారు. ఈ కార్యక్రమానికి సీఐ పల్నాటి రాజేంద్రప్రసాద్ మరియు ఎస్సై డి కొండ రమేష్ తో పాటు సిబ్బంది పాల్గొన్నారు…

Related posts

ప్రపంచ మానవాళి విముక్తి ప్రదాత లెనిన్….  సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి

TNR NEWS

న్యాయమూర్తి పై దాడి హేయమైన చర్య

Harish Hs

ఎంపిడివో కార్యాలయాన్ని తనిఖీ చేసిన ఇంన్చార్జ్ సీఈవో …బాల్దూరి శ్రీనివాస రావు

TNR NEWS

ఏ ఎస్ఐగా ప్రమోషన్ పొందిన అబ్దుల్ ఖయ్యాం

Harish Hs

ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తున్న (04 ) ట్రాక్టర్లను పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు

TNR NEWS

రాష్ట్ర కార్యదర్శిగా కనెవేని శ్రీనివాస్

TNR NEWS