Tnrnews.in
తెలంగాణ

గడువు లోపు ఓటర్ గా నమోదు చేసుకోండి… మద్నూర్ తహసిల్దార్ ఏం డి ముజీబ్

 

కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం సాధారణ ఓటర్ గా నమోదు కు ఈ నెల 28వ తేదీ తుది గడువు ఉందని ఈ అవకాశాన్ని జనవరి 1వ తేదీకి 18 సం” వయస్సు లోకి వచ్చే ప్రతి ఒక్కరు వినియోగించు కోవాలని మద్నూర్ మండల తహసీల్దార్ ఎం డి ముజీబ్ వెల్లడించారు. శని, ఆదివారాల్లో ఎన్నికల కమిషన్ ఇచ్చిన ప్రత్యేక ఓటర్ నమోదు కార్యక్రమం లో భాగంగా ఆదివారం తడి హిప్పర్గ, సోనాల, మద్నూర్ గ్రామాలలో నిర్వహిస్తున్న ప్రత్యేక ఓటర్ నమోదు క్యాంపెయిన్ ను పరిశీలించారు. *MLC ఎన్నికలకు ఓటర్ గా నమోదు కు మరోసారి అవకాశం.*

MLC టీచర్స్, గ్రాడ్యుయేట్ ఎన్నికలకు ఓటర్ గా నమోదు కు మరో సారి అవకాశం ఇచ్చినట్లు తహసిల్దార్ వెల్లడించారు. నేటి నుండి డిసెంబర్ 9వ తేదీ వరకు తుది గడువు ఉందని తెలిపారు.ప్రత్యేక ఓటర్ నమోదు కార్యక్రమం లో గిర్దవార్ శంకర్, సూపర్ వైజర్ రవి, బాలరాజు తదితరులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

నేడు మోతే మండలంలో ఎమ్మెల్యే పర్యటన

Harish Hs

నూతన సంవత్సర వేడుకలు జరుపుకునే వారు జాగ్రత్తలు పాటించాలి. వేడుకల పేరుతో ప్రజా జీవనానికి భంగం కలిగిస్తే చట్టపరమైన చర్యలు. జిల్లా వ్యాప్తంగా పటిష్ట పోలీస్ బందోబస్తు తో పెట్రోలింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు.  సూర్యాపేట జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ఐపీఎస్ ‌

TNR NEWS

పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలి

Harish Hs

ప్రవీణ్ పగడాల మృతి క్రైస్తవ్యానికి తీరని లోటు

Harish Hs

విద్యా నైపుణ్యాన్ని పరిశీలించిన ప్రిన్సిపాల్

TNR NEWS

కోదాడలో విజయ టెక్స్ టైల్స్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే

Harish Hs