Tnrnews.in
తెలంగాణ

గడువు లోపు ఓటర్ గా నమోదు చేసుకోండి… మద్నూర్ తహసిల్దార్ ఏం డి ముజీబ్

 

కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం సాధారణ ఓటర్ గా నమోదు కు ఈ నెల 28వ తేదీ తుది గడువు ఉందని ఈ అవకాశాన్ని జనవరి 1వ తేదీకి 18 సం” వయస్సు లోకి వచ్చే ప్రతి ఒక్కరు వినియోగించు కోవాలని మద్నూర్ మండల తహసీల్దార్ ఎం డి ముజీబ్ వెల్లడించారు. శని, ఆదివారాల్లో ఎన్నికల కమిషన్ ఇచ్చిన ప్రత్యేక ఓటర్ నమోదు కార్యక్రమం లో భాగంగా ఆదివారం తడి హిప్పర్గ, సోనాల, మద్నూర్ గ్రామాలలో నిర్వహిస్తున్న ప్రత్యేక ఓటర్ నమోదు క్యాంపెయిన్ ను పరిశీలించారు. *MLC ఎన్నికలకు ఓటర్ గా నమోదు కు మరోసారి అవకాశం.*

MLC టీచర్స్, గ్రాడ్యుయేట్ ఎన్నికలకు ఓటర్ గా నమోదు కు మరో సారి అవకాశం ఇచ్చినట్లు తహసిల్దార్ వెల్లడించారు. నేటి నుండి డిసెంబర్ 9వ తేదీ వరకు తుది గడువు ఉందని తెలిపారు.ప్రత్యేక ఓటర్ నమోదు కార్యక్రమం లో గిర్దవార్ శంకర్, సూపర్ వైజర్ రవి, బాలరాజు తదితరులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

ముత్యాలమ్మ తల్లి దయతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలి

Harish Hs

ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి వ్యక్తి మృతి

TNR NEWS

మెడిటేషన్ తో ఏకాగ్రత

Harish Hs

కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ కనుగొనడంలో ఫార్మసీ రంగం కీలక పాత్ర పోషిస్తుంది

Harish Hs

ఆర్యవైశ్య జిల్లా మహిళా అధ్యక్షురాలుగా గరినే ఉమా

Harish Hs

అత్యవసర సేవలకు అంతరాయం.. వెల్లుల్ల రోడ్డు

TNR NEWS