Tnrnews.in
తెలంగాణ

సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

మద్దూరు డిసెంబర్ 03 ( TNR NEWS ): మద్దూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పిఎసిఎస్ చైర్మన్ నర్సిములు మంగళవారం రోజు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉమ్మడి మద్దూరు మండల కేంద్రంలో గత నెలలో మాత్రమే 13 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేయడం జరిగిందని అలాగే కొడంగల్ నియోజకవర్గం మొత్తానికి 10 నెలల కాల వ్యవధిలో 12 కోట్ల రూపాయలు సిఎంఆర్ చెక్కులు పేదలకు పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. సీఎంఆర్ఎఫ్ చెక్కుల ద్వారా పేద ప్రజలను ఆదుకోవడం జరుగుతుందని సూచించారు.

ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు భీమమ్మ, బాలరాజు, రసూల్, వెంకటేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు మనీవర్ధన్ రెడ్డి, నర్సింలు వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

కొడంగల్ నియోజకవర్గంలో ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లిన కలెక్టర పై దాడి చేయడం అమానుషం కలెక్టర్ పై దాడి ప్రజాస్వామ్యంపై దడే ప్రతీక్ జైన్ కు కేసిఆర్ బేషరతుగా క్షమాపణ చెప్పాలి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

TNR NEWS

కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న బి.ఆర్.ఎస్.పార్టీ కలకోవ గ్రామశాఖ నాయకులు

Harish Hs

TNR NEWS

ప్రజా ఫిర్యాదులను పెండింగ్ ఉంచకుండా సత్వరమే పరిష్కరించాలి. జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్

TNR NEWS

భూ భారతి అర్జీలను క్షేత్ర స్థాయి లో పరిశీలన ద్వారా పరిష్కరించాలి

TNR NEWS

కిష్టంపేట ప్రభుత్వ పాఠశాలకు జ్ఞాపకార్థం బీరువా, కుర్చీలు వితరణ

TNR NEWS