Tnrnews.in
తెలంగాణ

సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

మద్దూరు డిసెంబర్ 03 ( TNR NEWS ): మద్దూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పిఎసిఎస్ చైర్మన్ నర్సిములు మంగళవారం రోజు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉమ్మడి మద్దూరు మండల కేంద్రంలో గత నెలలో మాత్రమే 13 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేయడం జరిగిందని అలాగే కొడంగల్ నియోజకవర్గం మొత్తానికి 10 నెలల కాల వ్యవధిలో 12 కోట్ల రూపాయలు సిఎంఆర్ చెక్కులు పేదలకు పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. సీఎంఆర్ఎఫ్ చెక్కుల ద్వారా పేద ప్రజలను ఆదుకోవడం జరుగుతుందని సూచించారు.

ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు భీమమ్మ, బాలరాజు, రసూల్, వెంకటేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు మనీవర్ధన్ రెడ్డి, నర్సింలు వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

ఆకుపాముల గ్రామం లో బడిబాట కార్యక్రమం

TNR NEWS

ఆసక్తి గల రైతులు మట్టి నమూనాలు అందించండి…

TNR NEWS

*మంథనిలో పోలీసుల కార్డెన్ సర్చ్*  సరైన ధ్రువీకరణ పత్రాలు లేని సుమారు 50 ద్విచక్ర వాహనాలు, రెండు ఆటోలను గుర్తించిన పోలీసులు.

TNR NEWS

ప్రమోషన్ తో పాటు బాధ్యతలు పెరుగుతాయి

TNR NEWS

బతికేపల్లిని మండలంగా ఏర్పాటు చేయాలి :- మండల సాధన సమితి ఆధ్వర్యంలో ప్రజావానిలో వినతిపత్రం అందజేత :- ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి లకు వినతి

TNR NEWS

నర్సయ్యగూడెం ప్రభుత్వ పాఠశాలకు దారి ఎప్పుడు..?

TNR NEWS