Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

కార్మికుని కుటుంబానికి సహాయం చేసిన అమ్మాపురం గ్రామస్తులు 

 

మహబూబాబాద్ జిల్లా, తొర్రూర్ మండలం ఫతేపురం గ్రామ పంచాయతీ కార్మికుని కుటుంబానికి అమ్మాపురం గ్రామస్తులు 50 కెజీ ల బియ్యం అందచేయడం జరిగింది. కాగా గ్రామ పంచాయతీ కార్మికుని భార్య డొనక లక్ష్మి ఇటీవల అనారోగ్య కారణంతో మరణించడం జరిగింది. గ్రామానికి నిత్య సేవ చేసే కార్మికున్ని ఆదుకోవడం మన కర్తవ్యమని గ్రామస్తులు బియ్యం సహాయం చేశామని ఈ సందర్బంగా చెప్పడం జరిగింది.అనంతరం అమ్మాపురం గ్రామ ప్రజలు డొనక లక్ష్మి కుటుంబ సభ్యులను పరామర్శించి, దైర్యం చెప్పడం జరిగింది.ఈ కార్యక్రమం లో మార్క శ్రీనివాస్, ముద్దం మహబూబ్ రెడ్డి,మాచర్ల అనిల్,సమ్మయ్య, ఉప్పలయ్య, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

స్వర్ణ భారతి ట్రస్ట్ ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభం

Harish Hs

ప్రజలను భయభ్రాంతులకు గురిచేయవద్దు .. అటవీ శాఖ అధికారి నీరజ్ కుమార్ టిబ్రేవాల్

TNR NEWS

ఆర్టీసీ బస్సులో పొగలు

TNR NEWS

తెలంగాణ నేటి నుంచే గ్రూప్ 3 పరీక్షలు.. పాటించాల్సిన రూల్స్ ఇవే..!!

TNR NEWS

అక్రమ రవాణా చేస్తున్న 3కిలోలు ఎండు గంజాయి పట్టివేత రెండు మొబైల్ ఫోన్లో ఒక ద్విచక్ర వాహనం ఇద్దరు వ్యక్తులను పట్టుకున్నారు

TNR NEWS

ప్రజా వేదికఆధ్వర్యంలో ఉగ్రదాడి అమరులకు నివాళులు

Harish Hs