Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

కార్మికుని కుటుంబానికి సహాయం చేసిన అమ్మాపురం గ్రామస్తులు 

 

మహబూబాబాద్ జిల్లా, తొర్రూర్ మండలం ఫతేపురం గ్రామ పంచాయతీ కార్మికుని కుటుంబానికి అమ్మాపురం గ్రామస్తులు 50 కెజీ ల బియ్యం అందచేయడం జరిగింది. కాగా గ్రామ పంచాయతీ కార్మికుని భార్య డొనక లక్ష్మి ఇటీవల అనారోగ్య కారణంతో మరణించడం జరిగింది. గ్రామానికి నిత్య సేవ చేసే కార్మికున్ని ఆదుకోవడం మన కర్తవ్యమని గ్రామస్తులు బియ్యం సహాయం చేశామని ఈ సందర్బంగా చెప్పడం జరిగింది.అనంతరం అమ్మాపురం గ్రామ ప్రజలు డొనక లక్ష్మి కుటుంబ సభ్యులను పరామర్శించి, దైర్యం చెప్పడం జరిగింది.ఈ కార్యక్రమం లో మార్క శ్రీనివాస్, ముద్దం మహబూబ్ రెడ్డి,మాచర్ల అనిల్,సమ్మయ్య, ఉప్పలయ్య, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగస్తుల సమస్యలను సత్వరం పరిష్కరించాలి – పి డి ఎస్ యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ డిమాండ్

TNR NEWS

ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో నూతన సంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరణ

Harish Hs

గిరిజన గ్రామ పంచాయతీలను అభివృద్ధి చేయడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం

Harish Hs

వినూత్నంగా రోడ్డు భద్రత నియమాలపై అవగాహన

Harish Hs

కస్తూర్బా స్కూలు తనిఖీ చేసిన ఎంపీడీవో

TNR NEWS

అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి.  రాజకీయాలకు అతీతంగా లబ్ధిదారుల ఎంపిక జరగాలి.  ఇందిరమ్మ కమిటీలను రద్దు చేయాలి.  సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎల్గూరి గోవింద్

TNR NEWS