Tnrnews.in
తెలంగాణ

మహా ధర్నా నిరసన కార్యక్రమం పోస్టర్ ఆవిష్కరణ

నెక్కొండ ఈరోజు స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో జీవో 317 ఉద్యోగ ఉపాధ్యాయ రాష్ట్ర జేఏసీ పిలుపుమేరకు స్థానికత కోల్పోవుటకు కారణమైన, అశాస్త్రీయంగా తీసుకువచ్చిన జీవో నెంబర్ 317 విడుదలై నేటికీ మూడు సంవత్సరాలు అయినందున వరంగల్ జిల్లా నెక్కోండ మండల ఎంపిడిఓ కార్యాలయంలో బాధిత కార్యదర్శులు, పంచాయతీ కార్యదర్శి సంఘ నాయకులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలుపడం జరిగింది .ఇందుకు మద్దతుగా ఎంపిడిఓ నెక్కొండ మండల కార్యాలయ సిబ్బంది మరియు ఉపాధి హామీ కార్యాలయ సిబ్బంది కూడా నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలపడం జరిగింది. ఇందులో భాగంగా ఈనెల 8న చలో హైదరాబాద్ ధర్నా చౌక్ లో చేపట్టే మహా ధర్నా నిరసన కార్యక్రమం పోస్టర్ను జీవో త్రీ వన్ సెవెన్ జేఏసీ పిలుపుమేరకు విడుదల చేయడం జరిగింది.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

అకాల వర్షాల దృష్ట్యా రానున్న 3 రోజులు రైతులు అప్రమత్తంగా ఉండాలి…. జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష

TNR NEWS

గెలుపే లక్ష్యంగా పనిచేయాలి.

TNR NEWS

వరంగల్: భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న అఘోరి 

TNR NEWS

కౌలు రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి

Harish Hs

ఈనెల 21, 22న దివ్యాంగులకు ఆటల పోటీలు: కె.వి. కృష్ణవేణి

TNR NEWS

జాతీయ కుష్టు వ్యాధి నిర్మూలన కార్యక్రమం

Harish Hs