Tnrnews.in
తెలంగాణ

భవన నిర్మాణ వ్యర్ధాలతో ప్రజలకు ఇబ్బందులు….

కోదాడ పట్టణం 19 వ వార్డు భవాని నగర్ లోని మదిరా కృష్ణారెడ్డి వీధిలో ప్రజలు రాకపోకలు సాగించేందుకు వీలు లేకుండా మట్టికి బదులుగా భవన నిర్మాణ వ్యర్థాలు, పెద్ద పెద్ద బండ రాళ్లు వేయడంతో కాలినడకన వెళ్లేవారు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మున్సిపల్ అధికారులు తక్షణమే స్పందించి వ్యర్ధాలను పోసిన వారిపై చర్యలు తీసుకొని సమస్యను పరిష్కరించాలని అవార్డు స్థానికులు కోరుతున్నారు…………

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

*మద్నూర్ లో సమగ్ర శిక్ష ఉద్యోగుల నిరసన దీక్ష*

TNR NEWS

రామగుండం పోలీస్ కమీషనరేట్*రామగుండం పోలీస్ కమీషనరెట్ పోలీస్ ఏర్పాట్ చేసిన స్టాల్ సదర్శించిన సీఎం రేవంత్ రెడ్డి

TNR NEWS

తెలంగాణ రాష్ట్ర మాదిగ జేఏసీ జిల్లా అధ్యక్షుడిగా చిర్రా శ్రీనివాస్

Harish Hs

ముగిసిన రెండు తెలుగు రాష్ట్రాల స్థాయి క్రికెట్ టోర్నమెంట్

Harish Hs

సంక్రాంతి పండుగ దృష్ట్యా వాహనాల రద్దీ ఉంటుంది

Harish Hs

పెంచిన వంట గ్యాస్ ధరలను తగ్గించాలి

Harish Hs