Tnrnews.in
తెలంగాణ

అమ్మాపురం ప్రభుత్వ పాఠశాలలో అంతర్జాతీయ ధ్యాన దినోత్సవం  విద్యార్థు బావి భారత నిర్మాతలు : హెడమాస్టర్ వెంకటేశ్వర్లు 

మహబూబాబాద్ జిల్లా,తొర్రూర్ మండలం అమ్మాపురం జిల్లా పరిషత్ సెకండరి పాఠశాలలో అంతర్జాతీయ ధ్యాన దినోత్సవం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా యోగ ఇన్స్ట్రక్టర్ లింగాల మురళి కృష్ణ విద్యార్థులకు ధ్యానం నిజజీవితంలో ఏవిదంగా చేయాలో వివరించారు.ధ్యానం చేయడం వలన కలిగే ఉపయోగాలు చెప్పారు. అదేవిధంగా వారిచే ధ్యానం చేయించడం జరిగింది. ఈ సందర్బంగా విద్యార్థులు ప్రతి రోజు ధ్యానం చేయడం ద్వారా తరగతి గదిలో ఉపాధ్యాయులు చెప్పే పాఠ్యంశాలు చక్కగా అర్ధమవుతాయాన్నారు. పాఠశాల హెడ్ మాస్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతు.. విద్యార్థులు విధిగా ధ్యానం చేయడం అలవాటు చేసుకోవాలన్నారు.విద్యార్థులు బావి భారత నిర్మాతలు, కాబట్టి కష్ట పడి చదుకోవాలన్నారు. ధ్యానం యొక్క ప్రాముఖ్యతను విద్యార్థులకు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

నవంబర్ 29, 30, డిసెంబర్ 1 తేదీలలో సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరిగే సిపిఎం జిల్లాతృతీయ మహాసభలను జయప్రదం చేయండి.  సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి

TNR NEWS

*నేటి నుండి సిపిఎం సూర్యాపేట జిల్లా తృతీయ మహాసభలు….*   *ఏర్పాట్లు పూర్తిచేసిన ఆహ్వాన సంఘం…*   *నేడుబహిరంగ సభ….*   *సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం రాక…* 

TNR NEWS

అభయాంజనేయ స్వామి దేవాలయంలో అన్నదానం

Harish Hs

రేపటి నుంచే పాఠశాలలు ప్రారంభం

TNR NEWS

కలెక్టర్ ని కలిసిన శ్రీకాంత్ రావు

TNR NEWS

ఘనంగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

TNR NEWS