Tnrnews.in
తెలంగాణ

దేవాలయానికి రూ .లక్ష రూపాయలు విరాళం  

మునగాల మండల కేంద్రంలోని రామలింగేశ్వర దేవాలయానికి మునగాల గ్రామ మాజీ సర్పంచ్ దేవరం వెంకటరెడ్డి జ్ఞాపకార్థం వారి కుమార్తె -అల్లుడు గజ్జెల అనూష-సంతోష్ రెడ్డి స్వామి వారి ఊరేగింపుకు రథం చేపించుటకు లక్ష రూపాయలు అందించారు. ఈ సందర్భంగా దేవస్థానం అధ్యక్షులు తూముల .వీరస్వామి మాట్లాడుతూ దేవస్థాన అభివృద్ధికి దాతల సహకారం అభినందనీయం అన్నారు . ఈ కార్యక్రమంలో దేవస్థాన కార్యదర్శి గంధం. అంజయ్య, కుటుంబ సభ్యులు దేవరం. ఆండాలమ్మ ,పద్మ రామిరెడ్డి సునీత తదితరులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

కోదాడ వాసికి డాక్టరేట్

TNR NEWS

మహిళలు వ్యాపారస్తులుగా మారాలి

TNR NEWS

నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి చివరి వరకు జీవించిన బచ్చలకూరి జార్జి

TNR NEWS

విద్యార్థులకు నాణ్యమైన రుచికరమైన భోజనం అందించాలి

TNR NEWS

మిర్చి పంటకు కనీస మద్దతు ధర 25 వేలు ప్రకటించాలి.  సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టి పెల్లి సైదులు

TNR NEWS

క్రీడా కుసుమాలు గురుకుల విద్యార్థులు  క్రీడల్లో రాణించాలి  జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదగాలి  నడిగూడెంలో రాష్ట్రస్థాయి పోటీల నిర్వహణకు కృషి  పదవ జోనల్ స్పోర్ట్స్ మీట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి 

TNR NEWS