Tnrnews.in
తెలంగాణ

జాతీయస్థాయి ఖో- ఖో పోటీలకు ఎంపికైన చర్లపాలెం విద్యార్ధి జాటోత్ గణేష్ 

మహబూబాబాద్ జిల్లా,తోరూర్ మండలంలోని చర్లపాలెం ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న జాటోత్ గణేష్ 68వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(SGF) ఆధ్వర్యంలో నిర్వహించే జాతీయస్థాయి అండర్ 14 ఖో- ఖో పోటీలకు ఎంపికయ్యాడని ప్రధానోపాధ్యాయులు ఏం. బుచ్చయ్య మరియు ఫిజికల్ డైరెక్టర్ ఈ.మల్లయ్య తెలిపారు ఈనెల 10వ తేదీ నుంచి 13వ తేదీ వరకు మహారాష్ట్ర రాష్ట్రంలోని కొల్హాపూర్ లో జరిగే జాతీయస్థాయి ఖో-ఖో పోటీలలో గణేష్ పాల్గొంటాడని వారు తెలిపారు. ఈ సందర్భంగా జాటోత్ గణేష్ ను పాఠశాల ఉపాధ్యాయ బృందం, సీనియర్ ఇంచార్జ్ తనుజ , జయపాల్ రెడ్డి, కృష్ణ ,యాకూబ్ అలీ, ఉపేందర్ రెడ్డి,కరుణాకర్ రెడ్డి, స్వర్ణలత, కవిత, రాధా బాయ్ తదితరులు అభినందించారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

బెజ్జుర్ మండలతహసీల్దార్ కు ఘోర అవమానం

TNR NEWS

ఎమ్మార్పీఎస్, ఎంఎస్పి ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్  వర్ధంతి వేడుకలు 

TNR NEWS

నేర నియంత్రణలో ప్రధాన పాత్ర సీసీ కెమెరాలదే

Harish Hs

పలు కుటుంబాలను పరామర్శించిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి

TNR NEWS

ప్రపంచ మానవాళి విముక్తి ప్రదాత లెనిన్….  సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి

TNR NEWS

అంగన్వాడీ సెంటర్స్ క్లబ్ చేయడం వెంటనే ఆపాలి….

TNR NEWS