Tnrnews.in
తెలంగాణ

జాతీయస్థాయి ఖో- ఖో పోటీలకు ఎంపికైన చర్లపాలెం విద్యార్ధి జాటోత్ గణేష్ 

మహబూబాబాద్ జిల్లా,తోరూర్ మండలంలోని చర్లపాలెం ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న జాటోత్ గణేష్ 68వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(SGF) ఆధ్వర్యంలో నిర్వహించే జాతీయస్థాయి అండర్ 14 ఖో- ఖో పోటీలకు ఎంపికయ్యాడని ప్రధానోపాధ్యాయులు ఏం. బుచ్చయ్య మరియు ఫిజికల్ డైరెక్టర్ ఈ.మల్లయ్య తెలిపారు ఈనెల 10వ తేదీ నుంచి 13వ తేదీ వరకు మహారాష్ట్ర రాష్ట్రంలోని కొల్హాపూర్ లో జరిగే జాతీయస్థాయి ఖో-ఖో పోటీలలో గణేష్ పాల్గొంటాడని వారు తెలిపారు. ఈ సందర్భంగా జాటోత్ గణేష్ ను పాఠశాల ఉపాధ్యాయ బృందం, సీనియర్ ఇంచార్జ్ తనుజ , జయపాల్ రెడ్డి, కృష్ణ ,యాకూబ్ అలీ, ఉపేందర్ రెడ్డి,కరుణాకర్ రెడ్డి, స్వర్ణలత, కవిత, రాధా బాయ్ తదితరులు అభినందించారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

TG : తలసరి ఆదాయంలో తెలంగాణ కింగ్.. రంగారెడ్డి జిల్లా టాప్..!!

TNR NEWS

ఆపదలో ఉన్నవారికి కాకతీయ సేవా సమితి అండగా ఉంటుంది

Harish Hs

అభివృద్ధి లో జిల్లా లో కోదాడ అగ్ర స్థానం

Harish Hs

కరాటే పోటీల్లో బెజ్జంకి విద్యార్థుల ప్రతిభ

TNR NEWS

అన్ని బంధాల కంటే స్నేహబంధం ఎంతో విలువైనది మహర్షి డిగ్రీ కళాశాలలో ఘనంగా స్నేహితుల దినోత్సవ వేడుకలు 

TNR NEWS

యాంటి నార్కోటిక్స్ పై అవగాహన సదస్సు

TNR NEWS