Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

పుస్తెల తాడు చోరీ కేసులో నిందితులు పట్టివేత

 

మండలంలోని రామన్నపేట గ్రామానికి చెందిన వెల్మ సుగుణమ్మ అనే మహిళా మెడ లో నుంచి పుస్తెల తాడు

ఆది వారం చోరికి ప్రయత్నంచి న కేసులో ఇద్దరు నిందితులను పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు.

మల్యాల ఎస్సారెస్పీ కాల్వ దగ్గర పట్టుకున్నట్లు, వారి దగ్గర నుండి ఒక బైకు , రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోని విచారణ జరపగా రాజారాం గ్రామా నికి చెందిన శివరాత్రి రాజేశం, శివరాత్రి జగన్ గా గుర్తించినట్లు తెకిపారు. ఈ కార్యక్రమంలో సీఐ నీలం రవి, ఎస్సై నరేష్ కుమార్ ఉన్నారు

Related posts

ఎస్సైగా ప్రమోషన్ పొందిన సైదయ్యకు ఘన సన్మానం

Harish Hs

ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్‌

TNR NEWS

కొనసాగుతున్న డేటా ఎంట్రీ నమోదు : ఎంపీడీవో నర్సింహారెడ్డి 

TNR NEWS

జిల్లాలో సదర్ సమ్మేళన్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలి

Harish Hs

అయ్యప్ప దేవాలయం లో అయ్యప్ప స్వామికి నెయ్యితో అభిషేకం 

TNR NEWS

ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యాసంస్థల బంద్ విజయవంతం

Harish Hs