February 4, 2025
Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

పుస్తెల తాడు చోరీ కేసులో నిందితులు పట్టివేత

 

మండలంలోని రామన్నపేట గ్రామానికి చెందిన వెల్మ సుగుణమ్మ అనే మహిళా మెడ లో నుంచి పుస్తెల తాడు

ఆది వారం చోరికి ప్రయత్నంచి న కేసులో ఇద్దరు నిందితులను పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు.

మల్యాల ఎస్సారెస్పీ కాల్వ దగ్గర పట్టుకున్నట్లు, వారి దగ్గర నుండి ఒక బైకు , రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోని విచారణ జరపగా రాజారాం గ్రామా నికి చెందిన శివరాత్రి రాజేశం, శివరాత్రి జగన్ గా గుర్తించినట్లు తెకిపారు. ఈ కార్యక్రమంలో సీఐ నీలం రవి, ఎస్సై నరేష్ కుమార్ ఉన్నారు

Related posts

సమానత్వాన్ని హరించి వేస్తున్న కేంద్ర బిజెపి ప్రభుత్వం… రాష్ట్రంలో ప్రజలు ఆశించినంతగా లేని కాంగ్రెస్ పరిపాలన… ప్రజల పక్షాన నిలబడి పాలకులను ప్రశ్నించేది ఎర్రజెండానే… సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి…

TNR NEWS

గ్రూప్ III పరీక్షా కేంద్రాలను పరిశీలించిన ఎస్పి సన్ ప్రీత్ సింగ్ ఐపీఎస్

Harish Hs

అర్హత గల ప్రతీ వ్యక్తికి రేషన్ కార్డ్  – 40లక్షల కొత్త రేషన్ కార్డులిస్తాం.. – జిల్లా ఇంచార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి..

TNR NEWS

లోక కళ్యాణమే అందరి అభిమతం ● సెమీ క్రిస్మస్ వేడుకల్లో కాంగ్రెస్ చేవెళ్ల నియోజకవర్గం ఇంచార్జ్ పామేన భీమ్ భరత్

TNR NEWS

త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో జనాబా ప్రతి పాధకన ప్రకారం ఓసిలకు ప్రత్యేకంగా స్థానాలు కేటాయించి ఆయా స్థానాలలో కేవలం ఓసి లు మాత్రమే పోటీ చేసేలా చట్టం తేవాలని సీఎం రేవంత్ రెడ్డికి ఎక్స్ వేదికగా విన్నవించిన. సామాజిక ఉద్యమకారుడు డాక్టర్ వేమూరి సత్యనారాయణ.    

TNR NEWS

కాశిబుగ్గ వివేకానంద కాలనీలో పారిశుద్ధ పనులు 

TNR NEWS