Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

పుస్తెల తాడు చోరీ కేసులో నిందితులు పట్టివేత

 

మండలంలోని రామన్నపేట గ్రామానికి చెందిన వెల్మ సుగుణమ్మ అనే మహిళా మెడ లో నుంచి పుస్తెల తాడు

ఆది వారం చోరికి ప్రయత్నంచి న కేసులో ఇద్దరు నిందితులను పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు.

మల్యాల ఎస్సారెస్పీ కాల్వ దగ్గర పట్టుకున్నట్లు, వారి దగ్గర నుండి ఒక బైకు , రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోని విచారణ జరపగా రాజారాం గ్రామా నికి చెందిన శివరాత్రి రాజేశం, శివరాత్రి జగన్ గా గుర్తించినట్లు తెకిపారు. ఈ కార్యక్రమంలో సీఐ నీలం రవి, ఎస్సై నరేష్ కుమార్ ఉన్నారు

Related posts

కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ సర్పంచ్ వాడకొప్పుల సైదులు 

TNR NEWS

ఎస్సార్ ప్రైమ్ స్కూల్లో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు 

TNR NEWS

వడ్ల కోనుగోలు కేంద్రం ప్రారంభం

TNR NEWS

ఇందిరా అనాధాశ్రమం కు ప్రభుత్వం సహకారం అందించాలి

Harish Hs

ఈనెల 21, 22న దివ్యాంగులకు ఆటల పోటీలు: కె.వి. కృష్ణవేణి

TNR NEWS

డ్రగ్స్, సైబర్ నేరాలపై అవగాహన ఎస్సై ప్రవీణ్ కుమార్  

TNR NEWS