Tnrnews.in
తెలంగాణ

మతిస్థిమితం లేని వ్యక్తిని ఎస్ ఐ ఆదేశాల మేరకు ఆశ్రమంకు తరలింపు

సూర్యాపేట జిల్లా కేంద్రంలో గత సంవత్సరం నుంచి రిలయన్స్ పెట్రోల్ బంక్ వద్ద మతిస్థిమితం కోల్పోయి వరిబీజంతో బాధపడుతూ ఎటు పోలేని పరిస్థితిలో ఉండి చెట్టు కింద నివసిస్తూ దారిన పోయేవారు ఇచ్చిన ఆహారంతో పూట గడుపుకుంటూ అవస్థతో ఉన్న వ్యక్తిని శనివారం చివ్వేంల పోలీస్ స్టేషన్ ఎస్ ఐ మహేష్, హెడ్ కానిస్టేబుల్ సుధీర్ ఆదేశాల మేరకు దురాజ్ పల్లి ఆటోయూనియన్ సభ్యులు అధ్యక్షుడు షేక్. నాగుల్ పాష,తన్నీరు వెంకట్,నల్లబోతుల బాలరాజు,షేక్.షబ్బీర్,షేక్ ఫిరోజ్, ఎస్కే.నజీర్,వినోద్, తదితరులు అతన్ని చౌటుప్పల్ లోని అమ్మనాన్న ఆశ్రమంకు తీసుకెళ్లారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న బి.ఆర్.ఎస్.పార్టీ కలకోవ గ్రామశాఖ నాయకులు

Harish Hs

తల పిరికెడు బియ్యం తో వృద్ధుల ఆకలి తీర్చిన విద్యార్థులు  వృద్ధులకు చేయూతను అందించిన విద్యార్థులు

TNR NEWS

కార్పొరేట్ కు దీటుగా కోదాడ ప్రభుత్వ వైద్యశాలను తీర్చిదిద్దుతా

Harish Hs

రాష్ట్రస్థాయి పోటీలకు 25 మంది విద్యార్థుల ఎంపిక 

TNR NEWS

అన్నను దర్శించుకున్న సినీ హీరో శ్రీకాంత్

TNR NEWS

ముగిసిన రాష్ట్ర స్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీలు

Harish Hs