Tnrnews.in
తెలంగాణ

మతిస్థిమితం లేని వ్యక్తిని ఎస్ ఐ ఆదేశాల మేరకు ఆశ్రమంకు తరలింపు

సూర్యాపేట జిల్లా కేంద్రంలో గత సంవత్సరం నుంచి రిలయన్స్ పెట్రోల్ బంక్ వద్ద మతిస్థిమితం కోల్పోయి వరిబీజంతో బాధపడుతూ ఎటు పోలేని పరిస్థితిలో ఉండి చెట్టు కింద నివసిస్తూ దారిన పోయేవారు ఇచ్చిన ఆహారంతో పూట గడుపుకుంటూ అవస్థతో ఉన్న వ్యక్తిని శనివారం చివ్వేంల పోలీస్ స్టేషన్ ఎస్ ఐ మహేష్, హెడ్ కానిస్టేబుల్ సుధీర్ ఆదేశాల మేరకు దురాజ్ పల్లి ఆటోయూనియన్ సభ్యులు అధ్యక్షుడు షేక్. నాగుల్ పాష,తన్నీరు వెంకట్,నల్లబోతుల బాలరాజు,షేక్.షబ్బీర్,షేక్ ఫిరోజ్, ఎస్కే.నజీర్,వినోద్, తదితరులు అతన్ని చౌటుప్పల్ లోని అమ్మనాన్న ఆశ్రమంకు తీసుకెళ్లారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

కోదాడ పట్టణంలో భారీ వర్షం వీధులన్నీ జలమయం

TNR NEWS

TNR NEWS

ఉద్యోగాల క్యాలెండర్ ప్రవేశపెట్టిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే..! టీపీసీసీ అధికార ప్రతినిధి, పెద్దపల్లి నియోజకవర్గ ఎమ్మెల్సీ కోఆర్డినేటర్ శ్రీకాంత్ రావు

TNR NEWS

ఇంటి ప్రవేశ ద్వారంలో గోడ కట్టి నానా ఇబ్బందులు గురి చేస్తున్నారు

TNR NEWS

భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి భూభారతి

TNR NEWS

టి ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఘనంగా ఆవిర్భావ దినోత్సవం

TNR NEWS