Tnrnews.in
క్రైమ్ వార్తలుతెలంగాణ

రాముల బండ లో మహిళ రైతు ఆత్మహత్య

ఆలకుంట్ల చంద్రకళ భర్త నాగరాజు నల్లగొండ మండలం రాములబండ మహిళా రైతు తనకున్న మూడున్నర ఎకరాల వ్యవసాయ భూమి లో వరి నాటి నీరు అందకపోవడంతో మూడు బోర్లు వేయడం వల్ల అవి నీరు రాకపోవడంతో తన పొలం ఎండిపోతునందున ఈనెల 13వ తేదీన గడ్డి మందు తాగి హైదరాబాద్ లోని జీవన్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ జనవరి 15న మృతి చెందినట్లు తన సోదరి ఓర్సు నాగమణి నాగమణి తెలిపారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

పందిరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో వైవిరెడ్డి విజ్ఞాన కేంద్రం ప్రారంభం

Harish Hs

వెలగని హైమక్స్ లైట్స్

TNR NEWS

సర్పంచ్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు.. అధికారిక ఉత్తర్వులు జారీ

TNR NEWS

నర్సంపేటలో వేడెక్కుతున్న రాజకీయం

TNR NEWS

ఏకదంత – ది స్కూల్ ఆఫ్ ఏన్షెంట్ స్టడీస్‌కు ‘కల్చరల్ పార్టనర్ అవార్డ్’ – ప్రచారం మీడియా ‘స్త్రీ శక్తి ప్రతిభ పురస్కారాలు–2025’

TNR NEWS

రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్ పోటీలకు ఎంపికైన విద్యార్థి

TNR NEWS