Tnrnews.in
తెలంగాణ

పద్మశాలి ఐక్యవేదిక జిల్లా కమిటీ లో కోదాడ వాసుల నియామకం

తెలంగాణ పద్మశాలి చేనేత ఐక్యవేదిక జిల్లా కమిటీలో కోదాడ వాసులు నియామకం అయ్యారు. పద్మశాలి సేవా సంఘానికి చేస్తున్న సేవలకు గుర్తింపుగా ఆదివారం జిల్లా కేంద్రంలో జరిగిన సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు రాపోలు వీరా మోహన్ చేతుల మీదగా కోదాడ కు చెందిన గొర్రె రాజేష్ సూర్యాపేట జిల్లా ప్రచార కార్యదర్శిగా, పిచుకల కోటయ్య జిల్లా సహాయ కార్యదర్శిగా,నక్క చంద్రశేఖర్ కార్యవర్గ సభ్యులుగా నియామకం పత్రాలను అందుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కమిటీలో నియామకమైన వారిని పద్మశాలి సేవా సంఘం నాయకులు గోలి నాగరాజు, సంగిశెట్టి గోపాల్, చిట్టిప్రోలు గిరిప్రసాద్, గొర్రె సత్యనారాయణ లు అభినందించారు………..

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

అనసూర్యమ్మ మరణం బాధాకరం… సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొలిశెట్టి యాదగిరిరావు…

TNR NEWS

సంక్రాంతి పండుగకు సొంత ఊర్లకు వెళ్లే ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలి

Harish Hs

ప్రజా పాలనా ప్రజా విజయోస్తవాలు. జిల్లా అటవీ శాఖాధికారి కార్యాలయము

TNR NEWS

విద్యార్థులకు నాణ్యమైన రుచికరమైన భోజనం అందించాలి

TNR NEWS

వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు 

Harish Hs

ఉపాధ్యాయుల చేతుల్లోనే విద్యార్థుల భవిష్యత్

Harish Hs