July 6, 2026
Tnrnews.in
తెలంగాణ

దళిత గిరిజన బాధితులకు అండగా నిలవాలి

దళితులు గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యను ఎమ్మార్పీఎస్ దక్షిణ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు చింతాబాబు మాదిగ కోరారు. సోమవారం హైదరాబాదులో ఎస్సీ ఎస్టీ చైర్మన్ ను వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి సమస్యలను వారి దృష్టికి తీసుకువెళ్లారు. ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ గా బాధ్యతలు తీసుకున్న నాటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తూ సమావేశాలు నిర్వహించి బాధితులకు అండగా నిలవడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ శాలువాతో వారిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వారి వెంట జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గుర్రాల శ్రీనివాస్ మాదిగ, ఉత్తర తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కేదాసి మోహన్ మాదిగ తదితరులు పాల్గొన్నారు…….

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

*హత్యా రాజకీయాలను ఖండించండి*   *ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం మాజీ రాష్ట్ర కార్యదర్శి సామినేని రామారావు ను హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలి*   *తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపల్లి సైదులు* 

TNR NEWS

ప్రజావాణి దరఖాస్తులను పరిష్కారించాలి …. అదనపు కలెక్టర్ డి.వేణు

TNR NEWS

కార్తీక పౌర్ణమి ప్రాముఖ్యత ఇదే

TNR NEWS

నాగర్ కర్నూలు జిల్లా…. వాటర్ ఫాల్స్ కనువిందు

TNR NEWS

రైతుల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయం

Harish Hs

రోడ్లపై బ్లాక్ స్పాట్లను గుర్తించేందుకు వివిధ శాఖలు సంయుక్తంగా పరిశీలించాలి

TNR NEWS