Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆంధ్రప్రదేశ్

జగన్ కాలనీకి రాకపోకలు ప్రారంభం

గొల్లప్రోలు : గొల్లప్రోలులోని జగన్ కాలనీకి మళ్ళీ రాకపోకలు ప్రారంభమయ్యాయి. భారీ వర్షాలు, వరదల కారణంగా కాలనీ రహదారిపై వరదనీరు ప్రవహిస్తుండడంతో గత పది రోజులుగా రాకపోకలు నిలిచిపోయాయి. సుద్ధ గడ్డ వరద నీరు తగ్గుముఖం పట్టినప్పటినా నీటి ప్రవాహానికి రహదారి కోతకు గురి కావడంతో రాకపోకలు జరగలేదు. శనివారం నీరు పూర్తిగా తగ్గడంతో అధికారులు రహదారిపై గ్రావెల్ వేసి మరమ్మతులు చేపట్టారు. దీంతో సాయంత్రం నుండి కాలనీవాసులు రాకపోకలు సాగిస్తున్నారు. అలాగే గొల్లప్రోలు – తాటిపర్తి రహదారిపై ప్రవహిస్తున్న నీరు కూడా పూర్తిగా తొలగిపోవడంతో 12 రోజుల అనంతరం ఈ రహదారి గుండా రాకపోకలు జరుగుతున్నాయి.

Related posts

సమాజంలో పారిశుధ్య కార్మికుల పాత్ర కీలకం

Dr Suneelkumar Yandra

మర్రెడ్డి కుమారుడి వివాహ రిసెప్షన్‌కి హాజరైన పిజెఏ సభ్యులు

Dr Suneelkumar Yandra

భక్తుల దాహర్తిని తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు

Dr Suneelkumar Yandra

మాదక ద్రవ్యాలు మీద అవేర్నెస్ క్యాంపు యువతకి చాలా ఉపయోగకరం – పట్టణ సిఐ జి.శ్రీనివాస్

Dr Suneelkumar Yandra

మార్కెట్ తరలింపు నిలిపివేయాలని ధర్నా

Dr Suneelkumar Yandra

తిరుమల పవిత్రత పరిరక్షనే ధ్యేయంగా రాజకీయాలకు అతీతంగా అడుగులు వేస్తున్న బీసీవై పార్టీ అధినేత

TNR NEWS