Tnrnews.in
తెలంగాణ

నారాయణపేట జిల్లా మద్దూరు మండలంలోని ఘనంగా సీసీ లకు సన్మానం

సెర్ప్ నుండి జనరల్ కౌన్సిలింగ్ ద్వారా బదిలీలు అయిన మద్దూరు మండలం సీసీ సార్ వాళ్లకు వీడ్కోలు పలుకుతు నూతనంగా మద్దూర్ మండలం కు వచ్చిన సీసీ సార్ వాళ్లకు స్వాగతం పలుకుతు ఈ రోజు కార్యక్రమం నిర్వహించి సన్మానం చేయడం జరిగింది ఈ సన్మాన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా డిపిఎం గోవింద్ సార్ పాల్గొనడం జరిగింది అతిధులుగా మద్దూరు మండల సమైక్య అధ్యక్షురాలు పద్మా బాయి ఏపిఎం కృష్ణవేణి మేడం అదే విధంగా ఎంఎంఎస్ ఓబీ లు,సీసీ లు,ఎంఎంఎస్ సిబ్బంది, ఎంవిఎస్ సిబ్బంది, వివోఏ లు,మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

ఆలూర్‌ గ్రామాన్ని మండలం చేయాలని ఎమ్మెల్యేకు వినతి

TNR NEWS

శానిటైజర్ తాగి విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

TNR NEWS

తాటి చెట్టు పై నుంచి పడి వ్యక్తికి గాయాలు

TNR NEWS

దేవాలయ విగ్రహాలకు భారీ విరాళం అందజేత

Harish Hs

జాన్ పహాడ్ ఉర్సు గంధం ఊరేగింపు ప్రారంభించిన మంత్రి

TNR NEWS

రాష్ట్రస్థాయి చెస్ అండర్ 13 కి ఎంపికైన తాడువాయి గ్రామానికి జిల్లేపల్లి శ్యాముల్

TNR NEWS