సెర్ప్ నుండి జనరల్ కౌన్సిలింగ్ ద్వారా బదిలీలు అయిన మద్దూరు మండలం సీసీ సార్ వాళ్లకు వీడ్కోలు పలుకుతు నూతనంగా మద్దూర్ మండలం కు వచ్చిన సీసీ సార్ వాళ్లకు స్వాగతం పలుకుతు ఈ రోజు కార్యక్రమం నిర్వహించి సన్మానం చేయడం జరిగింది ఈ సన్మాన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా డిపిఎం గోవింద్ సార్ పాల్గొనడం జరిగింది అతిధులుగా మద్దూరు మండల సమైక్య అధ్యక్షురాలు పద్మా బాయి ఏపిఎం కృష్ణవేణి మేడం అదే విధంగా ఎంఎంఎస్ ఓబీ లు,సీసీ లు,ఎంఎంఎస్ సిబ్బంది, ఎంవిఎస్ సిబ్బంది, వివోఏ లు,మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు
Save or share this story as a newspaper-style Epaper Clip:
