Tnrnews.in
తెలంగాణ

నారాయణపేట జిల్లా మద్దూరు మండలంలోని ఘనంగా సీసీ లకు సన్మానం

సెర్ప్ నుండి జనరల్ కౌన్సిలింగ్ ద్వారా బదిలీలు అయిన మద్దూరు మండలం సీసీ సార్ వాళ్లకు వీడ్కోలు పలుకుతు నూతనంగా మద్దూర్ మండలం కు వచ్చిన సీసీ సార్ వాళ్లకు స్వాగతం పలుకుతు ఈ రోజు కార్యక్రమం నిర్వహించి సన్మానం చేయడం జరిగింది ఈ సన్మాన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా డిపిఎం గోవింద్ సార్ పాల్గొనడం జరిగింది అతిధులుగా మద్దూరు మండల సమైక్య అధ్యక్షురాలు పద్మా బాయి ఏపిఎం కృష్ణవేణి మేడం అదే విధంగా ఎంఎంఎస్ ఓబీ లు,సీసీ లు,ఎంఎంఎస్ సిబ్బంది, ఎంవిఎస్ సిబ్బంది, వివోఏ లు,మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

జీవనది ఫౌండేషన్ యమునా నది పుష్కరాల పోస్టర్ ఆవిష్కరించిన ఉమర్ ఆలీషా

TNR NEWS

పెంచిన వంట గ్యాస్ ధరలను తగ్గించాలి

Harish Hs

నల్లగొండ ఆర్డీవో కార్యాలయం ముందు ధర్నా

TNR NEWS

కులాంతర వివాహ ప్రోత్సాహక పథకానికి నిధులు మంజూరు చేయాలి 

Harish Hs

నోట్ః ఈ ఐటమ్‌ను తప్పకుండా వాడుకోగలరు విశ్రాంత ఉద్యోగులకు అండగా ఉంటా   రూ.5 లక్షల వరకు ఆర్థిక సహాయం అందిస్తా  జోగిపేట మున్సిపల్‌ కౌన్సిలర్‌ ఆకుల చిట్టిబాబు 

TNR NEWS

అధ్వాన్న స్థితిలో దౌల్తాబాద్ పాఠశాల.

TNR NEWS