Tnrnews.in
తెలంగాణరాజకీయం

వృద్ధాశ్రమంను ప్రారంభించిన ఎమ్మెల్యే

 

మల్యాల మండలం లోని నూకపెల్లి గ్రామంలోని శ్రీ సరస్వతి మాత ఆలయం సమీపంలో శ్రీ గండ్ర రాధా-రాఘవేందర్ రావుల ప్రశాంత నిలయం వృద్ధాశ్రమం ప్రారంభోత్సవం చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ , జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, మండల కాంగ్రెస్ నాయకులు ,వృద్ద ఆశ్రమ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

శానిటైజర్ తాగి విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

TNR NEWS

ఘనంగా ఖాజా భాయ్ (కె.బీ) 35 వ వర్ధంతి కోదాడ లో కబడ్డీ క్రీడకు గుర్తింపు తెచ్చిన ఖాజా భాయ్ (కె.బీ) ఆశయాలను సాధించాలి.

TNR NEWS

ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి మహిళా ఉపాధ్యాయ దినోత్సవం

TNR NEWS

కోర్టులో ఈ-సేవ కేంద్రం ప్రారంభం 

TNR NEWS

ఆపదలో అండగా సీఎంఆర్ఎఫ్ చెక్కులు  కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఏళ్ల బాల్ రెడ్డి

TNR NEWS

ఘనంగా బండాయప్ప స్వామి పుణ్యతిథి

TNR NEWS