మునగాల మండల కేంద్రంలో శివారులోని శ్రీ హరిహరసుత అయ్యప్ప దేవాలయం ఆవరణలో గల అన్నదాన వితరణ కేంద్రంలో ఆదివారం 120 మంది అయ్యప్ప మాలధారులకు అన్నదానం నిర్వహించినట్లు ఆలయ కమిటీ చైర్మన్ తడకమళ్ళ శీను గురుస్వామి తెలిపారు.అన్నధాన వితరణకు మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు శెట్టి గిరి సరస్వతి దంపతుల కుమార్తె వసుధ పుట్టిన రోజు సందర్భంగా 50 కెజీల బీయ్యం , స్వీట్లు పంపిణీ చేశారు.అధేవిధంగా అనంతుల శీను రేణుకా దంపతులు 25 కెజీ బియ్యం ఇచ్చి అన్నదాన వితరణకు సహరించినట్లు అయన తెలిపారు.
Save or share this story as a newspaper-style Epaper Clip:
