Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణరాజకీయం

మాలల సింహ గర్జన… చలో హైదరాబాద్ – పిలుపునిచ్చిన ఎస్సి వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి జిల్లా నాయకులు గ్యాంగ్ హన్మంతు, యం బి హన్మంతు 

 

మద్దూర్ నవంబర్ 23 ( TNR NEWS ): మండల కేంద్రం లో శనివారం రోజు ఎస్సి వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నాయకులు గ్యాంగ్ హన్మంతు, యం బి హన్మంతు మాట్లాడుతూ డిసెంబర్ 01 తారీఖున హైదరాబాద్ పరెడ్ గ్రౌండ్ లో జరుగు మాలల సింహ గర్జన బహిరంగ సభకు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో మాలలు చాలా తక్కువగా ఉన్నారని మందకృష్ణ ప్రచారం చేస్తూ మాలలను దెబ్బతీస్తున్నారని అన్నారు.తెలంగాణ రాష్ట్రంలో మాలాలు 50 లక్షల జనభా ఉన్నారని అన్నారు. ఏబిసిడి వర్గీకరణ బహిరంగ సభ ద్వారా మెసేజ్ పెట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు బుద్ధి చెప్పాలని అన్నారు. రెండు వర్గాల మధ్య పోరాటం జయపజయాలకు దారితీస్తుంది – ఒకే వర్గం మధ్య పోరాటం, ఆ వర్గ నాశనానికి దారి తీస్తుంది అంబేద్కర్ అన్నారని గుర్తు చేశారు. రాజ్యాంగాన్ని రక్షించుకుందాం. రిజర్వేషన్లు కాపాడుకుందాం అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మధు గ్రామ కన్వీనర్ కనకప్ప, కోకన్వీనర్ రాములు, బ్యాగరికిష్టప్ప, ఎం విజయ్, బ్యాగరీ శీను, తదితరులు పాల్గొన్నారు.

Related posts

రోడ్లపై జరిగే వాహనాల ప్రమాదాలపై ప్రతి ఒక్కరు జాగ్రత్త వహించాలి

Harish Hs

గిరిజన గ్రామ పంచాయతీలను అభివృద్ధి చేయడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం

Harish Hs

ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

TNR NEWS

లారీ అసోసియేషన్ అభివృద్ధిలో ముండ్ర వెంకటేశ్వరరావు సేవలు చిరస్మరణీయం

TNR NEWS

తెలంగాణ ఉద్యమ కళాకారుల రాష్ట్ర సదస్సును విజయవంతం చేయండి

TNR NEWS

రైతు సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రచారం చేయాలి…  రాష్ట్ర ఐటీ , పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి డి.శ్రీధర్ బాబు త్వరలో మిగిలిన రైతులకు రుణమాఫి నిధుల జమ ప్రతి రైతుకు ప్రభుత్వం ద్వారా అందే సహాయాన్ని వివరిస్తూ గ్రామాలలో బోర్డులు ఏర్పాటు *ధాన్యం కొనుగోలు పై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి శ్రీధర్ బాబు

TNR NEWS